Home » Srikakulam
Tenth Exams Mass Copying: పదో తరగతి పరీక్సల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడిన ఐదుగురు విద్యార్థులను విద్యాశాఖ అధికారులు డిబార్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ పాఠశాలలో విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడ్డారు.
చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వయస్సుల వారినీ ఇబ్బంది పెడుతున్న మధుమేహం వ్యాధి నియంత్రణపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ మధుమేహం టైప్ 2పై చేసిన పరిశోధనలు సత్ఫలితాలను ఇచ్చాయి.
Kurma Village: శ్రీకాకుళం జిల్లాలోని హిర మండలంలోని కూర్మగ్రామంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పోటీ ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికి పురాతన పద్ధతులతోనే కూర్మగ్రామస్తులు జీవిస్తున్నారు.
అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ కలిగింది. స్వామివారి మూలవిరాట్ను రెండో రోజు సోమవారం కూడా సూర్య కిరణాలు తాకలేదు. సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలను తాకే అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు.
అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ కలిగింది. సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలను తాకే అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు. కానీ నేడు సూర్యకిరణాలు మూల విరాట్ను తాకలేదు.
శ్రీకాకుళం జిల్లాలోని కీలకమైన గొట్టా బ్యారేజీ పూర్తిస్థాయి నీటి మట్టం 38.10 మీటర్లు కాగా.. ప్రస్తుతం 35.45 మీటర్లు ఉంది. ఒడిశా కొండల నుంచి(క్యాచ్మెంట్ ఏరియా) 30 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది.
అతని భార్య కున్నికు తీవ్ర గాయాలయ్యాయి. దంపతులు వారి త్రి చక్రవాహనంపై సోంపేట నుంచి మందస వస్తుండగా.. ముకుందపురం వద్ద ఎలుగుబంటి అడ్డుగా వచ్చింది.
పెంట గ్రామ సచివాలయ సర్వేయర్ చదువుల భానుప్రతాప్.. ఈ నెలకు సంబంధించిన రూ.49 వేల పింఛన్ సొమ్ముతో పరారీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్: శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం బొమ్మినాయుడు వలసలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. బొమ్మినాయుడు వలస గ్రామానికి చెందిన వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఎప్పట్నుంచో భూ వివాదం నడుస్తోంది.
శ్రీకాకుళం జిల్లాల్లో ఆరేళ్ల బాలుడు దీని బారినపడి మరణించగా, తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన 50 ఏళ్ల మహిళ ఈ వ్యాధితో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు.