Home » Student
టీఎ్సఎ్పసెట్లో ఇంజనీరింగ్కన్నా వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల వైపే కొన్ని సామాజిక వర్గాల విద్యార్థులు మొగ్గు చూపారు. ఈసారి అగ్రి, ఫార్మసీ పరీక్షలకు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ పరీక్షల కోసం మొత్తం 1,00,254 మంది దరఖాస్తు చేయగా వీరిలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు 37,205 మంది ఉన్నారు.
Telangana: గత కొద్దిరోజులుగా లోక్సభ ఎన్నికలప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. నిన్నటితో ప్రచారానికి తెరపడింది. మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఏ పార్టీకి అత్యధికంగా ఓట్లు పడతాయో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్గా ఉన్నారు.
న్నత విద్య కోసం తెలంగాణ నుంచి అమెరికా వెళ్లిన ఓ విద్యార్థి కనిపించకుండా పోయాడు. హనుమకొండ నయీంనగర్కు చెందిన చింతకింది రూపేశ్ చంద్ర(26) షికాగోలో అదృశ్యమయ్యాడు.
లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మధ్యప్రదేశ్లోని బెరాసియాలో ఓ బాలుడు ఓటేసిన తాలుకు వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్గా మారింది.
పాలిసెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జిల్లాలో కేవలం 7,819 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 6,759 మంది అర్హత సాధించారు. జిల్లాలో వందలోపు ర్యాంకులు ఇద్దరికి మాత్రమే వచ్చాయి. వీరు కూడా ఐఐటీకి సిద్ధమవుతున్నారు. ప్రత్యేకించి పాలిటెక్నిక్ చదవాలన్న ధ్యేయంతో ఉన్న ఏ ఒక్కరికీ వెయ్యి లోపు ర్యాంకు రాలేదని సమాచారం. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదనేందుకు ఇదే నిదర్శనమని విద్యావేత్తలు అంటున్నారు. ...
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని చాలా మంది విద్యార్థులు కలలు కటుంటారు. ముఖ్యంగా అమెరికా వెళ్లి చదవుకోవాలని, అక్కడ ఉద్యోగం చేయాలని ఎంతోమంది ఆశిస్తుంటారు. అటువంటి విద్యార్థుల కోసం భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం గుడ్న్యూస్ చెప్పింది. స్టూడెంట్ వీసా స్లాట్ బుకింగ్ ప్రారంభమైనట్టు ప్రకటించింది. అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులు మే 31 వరకు స్టూడెంట్ వీసా స్లాట్ బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది.
నిమిషం లేటు నిబంధన.. ఎడతెరిపి లేని వానతో టీఎస్ ఎప్సెట్కు తొలిరోజు హాజరైన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
Telangana: తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఎస్ఎస్సీ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఈసారి కూడా బాలికలదే పై చేయి. బాలికలు 93.23 ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 89.42శాతం ఉత్తీర్ణత పొందారు.
తెలంగాణలో పది పరీక్షలు రాసి ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త!. మంగళవారం (ఏప్రిల్-30న) నాడు ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఉదయం 11. 00 గంటలకు పదో తరగతి ఫలితాలు (TS 10th Class Results 2024 ) విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. ఈ ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు..
డిగ్రీలో సబ్జెక్టులు మిగిలిపోయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఎస్కేయూ యాజమాన్యం నిర్ణయించింది. దీంతో పరీక్షల కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఊరట లభించింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సప్లిమెంటరీ పరీక్షలకు కొర్రీలు పెడుతూ వచ్చింది. దీంతో డిగ్రీ విద్యార్థులు ఫెయిల్ అయిన ఎస్కేయూ విద్యార్థులు సబ్జెక్టులను పూర్తిచేసుకోలేకపోయారు. ఈ సమస్యపై ఆంధ్రజ్యోతిలో పలుమార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. అప్పటి వీసీ రామకృష్ణారెడ్డి తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆయన వైసీపీ నాయకుడి తరహాలో ...