• Home » Student

Student

SC Gurukulas: ఎస్సీ విద్యార్థులు, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ

SC Gurukulas: ఎస్సీ విద్యార్థులు, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ

ఎస్సీ గురుకులాల్లో పదో తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న, పూర్తిచేసిన విద్యార్థులు, నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

AP EAPCET 2025: 7.30 గంటల్లోపే పరీక్షా కేంద్రాలకు

AP EAPCET 2025: 7.30 గంటల్లోపే పరీక్షా కేంద్రాలకు

కడపలో మహానాడు సందర్భంగా 4 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాయే అభ్యర్థులు ఉదయం 7.30లోపే చేరుకోవాలని సూచించారు. ఈఏపీసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నారు.

కోటాలోనే ఎందుకు విద్యార్థులు చనిపోతున్నారు?

కోటాలోనే ఎందుకు విద్యార్థులు చనిపోతున్నారు?

కోచింగ్‌ సెంటర్ల కేంద్రమైన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

Harvard University: ట్రంప్ సర్కారుకు ఎదురుదెబ్బ.. హార్వర్డ్ వర్శిటీకి ఉపశమనం

Harvard University: ట్రంప్ సర్కారుకు ఎదురుదెబ్బ.. హార్వర్డ్ వర్శిటీకి ఉపశమనం

అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి అమెరికా కోర్టు నుంచి ఉపశమనం లభించింది. వర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేసినట్లు ట్రంప్ ప్రభుత్వం చేసిన ఆదేశంపై అమెరికా కోర్టు స్టే విధించింది.

Inspector: విమానం ఎక్కిన సర్కారు బడి పిల్లలు

Inspector: విమానం ఎక్కిన సర్కారు బడి పిల్లలు

పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే విమానం ఎక్కిస్తానని విద్యార్థులను ప్రోత్సహించారు ఓ ఇన్‌స్పెక్టర్‌.

AP EAPCET 2025 : ఏపీఈఏపీసెట్‌ ప్రారంభం

AP EAPCET 2025 : ఏపీఈఏపీసెట్‌ ప్రారంభం

ఏపీఈఏపీసెట్‌-2025 పరీక్షలు జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభమయ్యాయి. అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలకు 92.03% విద్యార్థులు హాజరయ్యారు.

Higher Education Council: డిగ్రీలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌

Higher Education Council: డిగ్రీలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌

ఉన్నత విద్యామండలి డిగ్రీ కోర్సుల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. సింగిల్ మేజర్ బదులు రెండు పెద్ద సబ్జెక్టులు ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది.

Education Department: విద్యార్థులతో ఇంజనీరింగ్‌ కాలేజీల  బంతాట

Education Department: విద్యార్థులతో ఇంజనీరింగ్‌ కాలేజీల బంతాట

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ ఇంజనీరింగ్‌ కాలేజీలు ఫీజులు, పరీక్షలు, సర్టిఫికెట్ల విషయంలో ప్రభుత్వ ఆదేశాలను అవమానిస్తున్నాయి. రీయింబర్స్‌మెంట్ ఆలస్యం పేరిట విద్యార్థులపై ఒత్తిడి తేవడమే కాకుండా ఫైన్లు వసూలు చేస్తున్నాయి.

Engineering Fee Hike: ఇంజనీరింగ్‌ ఫీజు 2.5 లక్షలా

Engineering Fee Hike: ఇంజనీరింగ్‌ ఫీజు 2.5 లక్షలా

ఇంజనీరింగ్‌ ఫీజులను రూ.2.5 లక్షల వరకు పెంచాలని కొన్ని కాలేజీలు ప్రతిపాదించడంతో అధికారుల అభ్యంతరం. వాయిదా వేసిన ఫీజుల పెంపు నిర్ణయం తదుపరి సమీక్షకు.

CBSE Results 2025: సీబీఎస్ఈ 10,12 ఫలితాల్లో బాలికలదే పైచేయి

CBSE Results 2025: సీబీఎస్ఈ 10,12 ఫలితాల్లో బాలికలదే పైచేయి

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో బాలికలే మెరుగైన ఫలితాలు సాధించగా, విజయవాడ రీజియన్‌ టాప్‌లో నిలిచింది. కర్నూలు జిల్లా బాలిక లాస్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి