• Home » Tamil Nadu

Tamil Nadu

N Raghuveera Reddy: రఘువీరా పిలుపు.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేద్దాం

N Raghuveera Reddy: రఘువీరా పిలుపు.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేద్దాం

తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేచయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్‌ కమిటీ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.

Southern Railway: అయ్యప్ప భక్తులకు దక్షిణ రైల్వే విజ్ఞప్తి.. బోగీల్లో హారతులివ్వొద్దు

Southern Railway: అయ్యప్ప భక్తులకు దక్షిణ రైల్వే విజ్ఞప్తి.. బోగీల్లో హారతులివ్వొద్దు

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ రైల్వే ఓ సూచన చేసింది. బోగీల్లో కర్పూర హారతులు ఇవ్వరాదని కోరింది. ఈ కర్పూర హారతుల వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కావున కర్పూర హారతులు ఇవ్వవద్దని కోరింది.

BJP State Chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆసక్తికర కామెంట్స్.. అధికారంలోకి వచ్చేది అన్నాడీఎంకేనే..

BJP State Chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆసక్తికర కామెంట్స్.. అధికారంలోకి వచ్చేది అన్నాడీఎంకేనే..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరికొద్దిరోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది అన్నాడీఎంకే పార్టీనేనని ఆయన అన్నారు. ఎన్డీయే కూటమిలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పడాలని తాము ఆశిస్తున్నామన్నారు.

Speaker Sevam: విజయ్‌ రోడ్‌షోకు అనుమతి నిరాకరణ

Speaker Sevam: విజయ్‌ రోడ్‌షోకు అనుమతి నిరాకరణ

అగ్రహీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ పుదుచ్చేరిలో నిర్వహించతలపెట్టిన రోడ్‌షోలకు అనుమతి ఇవ్వలేమంటూ.. పోలీస్ శాఖ పేర్కొంది. చిన్ననగరమైన పుదుచ్చేరిలో రోడ్‌షో నిర్వహిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, తమిళనాడులో లాగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ పోలీస్ శాఖ పేర్కొంది.

Heavy Rains: ఆగని వర్షం.. స్తంభించిన జనజీవనం

Heavy Rains: ఆగని వర్షం.. స్తంభించిన జనజీవనం

రాజధాని చెన్నై నగరం తడిసి ముద్దవుతోంది. ఒకరోజు మొత్తం వర్షం విపరీతంగా కురవడంతో జనజీవనం అతలాకుతమైంది. ‘దిత్వా’ తుఫాన్‌ తీరందాటకుండానే బలహీనపడుతుండటంతో నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కాగా.. వర్షం కారణంగా మంగళవారం చెన్నై సహా 4 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.

Tamil Nadu Crime Incident: భార్యను చంపి వాట్సాప్‌లో 'సెల్ఫీ' పోస్ట్ చేసిన భర్త

Tamil Nadu Crime Incident: భార్యను చంపి వాట్సాప్‌లో 'సెల్ఫీ' పోస్ట్ చేసిన భర్త

తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను అత్యంత కిరాతకంగా నరికి చంపాడు ఓ భర్త. అంతేకాక ఆమె శవంతో సెల్ఫీ దిగి..వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు.

Road Accident: రెండు బస్సులు ఢీ.. 11 మంది మృతి

Road Accident: రెండు బస్సులు ఢీ.. 11 మంది మృతి

తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుపత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు ఆర్టీసీకి చెందిన రెండు బస్సులు ఢీకొనడంతో 11 మంది మృతిచెందారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

Coimbatore: భార్యను చంపి సెల్ఫీ దిగిన భర్త.. వంచనకు మూల్యమని స్టేటస్‌లో పోస్ట్

Coimbatore: భార్యను చంపి సెల్ఫీ దిగిన భర్త.. వంచనకు మూల్యమని స్టేటస్‌లో పోస్ట్

శ్రీప్రియకు మరో వ్యక్తితో సంబంధం ఉందని బలరాం కొద్దికాలంగా అనుమానిస్తున్నాడు. సంఘటన జరిగిన రోజున బాలమురన్ హాస్టల్‌కు వెళ్లి ఆమెను తనతో రమ్మని కోరాడు.

Cyclone Ditwah: తమిళనాడులో ముగ్గురు మృతి.. నీటమునిగిన 57,000 హెక్టార్ల పంట

Cyclone Ditwah: తమిళనాడులో ముగ్గురు మృతి.. నీటమునిగిన 57,000 హెక్టార్ల పంట

భారీ వర్షాల కారణంగా తూత్తుకుడి, తంజావూరులో గోడ కూలి ఇద్దరు మరణించారని, మైలాడుతురైలో విద్యుదాఘాతంతో 20 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడని మంతి రామచంద్రన్ చెప్పారు.

Law Student: కండక్టర్‌పై లా విద్యార్థిని చెప్పుతో దాడి...

Law Student: కండక్టర్‌పై లా విద్యార్థిని చెప్పుతో దాడి...

కండక్టర్‌పై లా విద్యార్థిని చెప్పుతో దాడి చేసిన సంఘటన చెన్నై నగరంలో చోటుచేసుకుంది. దీనిపై రవాణా శాఖ ఉద్యోగులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సంఘటన చెన్నై నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి