Home » TDP
మున్సిపల్ పీఠం అధిష్టించేందుకు టీడీపీకి లైన్ క్లియర్ అయ్యింది. వైసీపీకి చెందిన మునిసిపల్ చైర్పర్సన్ ఇంద్రజ టీడీపీలో చేరి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎక్కువమంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడంతో చైర్మన్ పీఠం సులువుగా టీడీపీ పరం కానుంది. 2021లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో..
రాష్ట్రంలోని ఏడు విమానాశ్రయాలను 14కు పెంచే ఆలోచన ఉందని కేంద్ర విమానయాన మంత్రి కె. రామ్మోహన్నాయుడు అన్నారు. ఈ ఉద్దేశంతోనే ఎయిర్పోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.
అధికారం ఉంటే చాలు ఏదైనా చేయ్యొచ్చనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నో సానుకూలంశాలు ఉంటాయి.
Andhrapradesh: ఢిల్లీ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడపనున్నారు. నిన్న సాయంత్రమే చంద్రబాబు హస్తినకు వెళ్లారు. ఈరోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్రమంత్రులను చంద్రబాబు కలువనున్నారు. రాష్ట్ర పరిస్థితుల గురించి మరోసారి కేంద్రపెద్దల ముందు వివరించనున్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కోరారు.
రాజకీయాల్లో ఎప్పుడూ ప్రత్యేకత చాటుకునే బాలయ్య.. శుక్రవారం బస్సు నడిపి టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో కొత్త ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే బాలకృష్ణ (Nadamuri Balakrishna) ప్రారంభించారు.
వయనాడ్ బాధితులకు మేమున్నామంటూ ఏపీ సర్కార్(AP Govt) ముందుకు వచ్చింది. కేరళ వయనాడ్ బాధిత కుటుంబాల కోసం ఏకంగా రూ.10కోట్ల విరాళాన్ని అందజేసేందుకు సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) సర్కార్ నిర్ణయించింది.
Andhrapradesh: విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించిన వైసీపీ నేత దేవినేని అవినాష్ ప్లాన్ను మంగళగిరి పోలీసులు పటాపంచలు చేశారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ పారిపోయేందుకు దేవినేని యత్నించారు. ఈ క్రమంలో మంగళగిరి పోలీసులకు శంషాబాద్వి మానాశ్రయం అధికారులు సమాచారమిచ్చారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ‘ అన్న క్యాంటీన్’ను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దుర్మార్గంగా పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసి వేశాడని ఆయన మండిపడ్డారు.
సినీనటుడు, శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో వైసీపీకి బిగ్షాక్ తగిలింది. వైసీపీకి చెందిన హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజతోపాటు ఎనిమిది మంది కౌన్సిలర్లు గురువారం బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు.