Home » TDP
మండలంలోని చెదళ్ల గ్రామంలో మంగళవారం వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అక్రమించిన వాటర్ ప్లాంట్, ట్రెంచను తొలిగించేందుకు వెళ్లిన రెవెన్యూ, పోలీసులను అడ్డుకున్నారు. అక్రమణలు తొలిగించేందుకు వెళ్లిన ఎక్స్కవేటర్ను వైసీపీ మద్దతు సర్పంచ, అనుచరులు ధ్వంసం చేశారు. పోలీసులు చోద్యం చూశారు. వైసీపీ కార్యకర్తలను అదుపు చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ఈ ...
ఇసుక అక్రమ రవాణాలో టీడీపీ నాయకులు పోటీ పడుతున్నారు. ఈక్రమంలోనే ఒకరి ట్రాక్టర్లను మరొకరు పట్టుకుంటున్నారు. వారంరోజుల కిందట కరకముక్కల గ్రామానికి చెందిన రెండు ఇసుక ట్రాక్టర్లు విడపనకల్లుకు వచ్చాయి. వాటి విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు విడపనకల్లు ఎస్ఐ ఖాజా హుస్సేనకు సమాచారం ఇచ్చారు. దీంతో వాటిని పట్టుకుని స్టేషనకు తరలించారు. కరకముక్కల టీడీపీ నాయకులు రంగంలోకి ...
కాకినాడ సిటీ, సెప్టెంబరు 17: విజయవాడ వరద బాధితుల సహాయార్థం కాకినాడ లిటరరీ అసోసియేషన్ (టౌన్ హాల్) సభ్యులు సీఎం సహాయనిధికి రూ.5లక్షల విరాళం
ప్రత్తిపాడు, సెప్టెంబరు 17: ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగులను నులిమేద్దామని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా పిలుపునిచ్చారు. జాతీయ నులిపురుగుల నివా రణ కార్యక్రమంలో భాగంగా స్థానిక జడ్పీ హై స్కూల్లో మంగళవారం ఏర్పాటు చేసిన పోస్టర్ను ఎమ్మెల్యే, పలువురు
పెద్దాపురం, సెప్టెంబరు 17: ఆరోగ్యవంతమైన సమాజానికి ప్రతీ ఒక్కరూ తమ తోడ్పాటునుందిం చాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంగళవారం పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొని జంక్షన్లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ సం పూర్ణ పారిశుధ్యంతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజాప్రతి
టీడీపీ మం డల ఇనచార్జిగా తాళ్లపల్లె మహేశ్వర్రెడ్డినే కొనసాగించాలని ఆ పా ర్టీ మండల నాయకులు పేర్కొన్నారు.
అమరావతి: ఎన్డీయే కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం కానున్నారు. బుధవారం సాయంత్రం మంగళగిరి లోనే సీకే కన్వెన్షన్ హాల్లో నాలుగు గంటలకు భేటీ ప్రారంభం కానుంది.
జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు వారధులని, వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని రాష్ట్ర మంత్రులు సత్యకుమార్, సవిత పేర్కొన్నారు. జిల్లాకేంద్రం లోని సాయిఆరామంలో సోమవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.
2019 నుంచి 2024 వరకు వైసీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. తమకు 40 శాతానికి పైగా ఓట్లు ఉన్నాయని.. ప్రజలే తమ బలమని వైసీపీ చెబుతూ వస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ 39.7 శాతం ఓట్లను ఆ పార్టీ సాధించింది. కానీ 11 సీట్లకే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో..
సీపీఎం జాతీ య ప్రధాన కార్యదర్శి సీ తారాం ఏచూరి ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అ న్నారు. ఆదివారం పట్టణంలోని ఎన్జీవో హోమ్లో సీతారాం ఏచూరి మృతిపై సంతాప సభ నిర్వహించారు.