Home » TDP
గత వైసీపీ పాలనలో మాదిరే ప్రస్తుతం కొంతమంది భూ కబ్జాలకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సులభంగా డబ్బు సంపాదించడం కోసం అక్రమదారులను ఎంచుకుని బెదిరిస్తున్నట్లు సమాచారం. లేనిదానికి ఉందన్నట్లుగా సమస్యను సృష్టించి సొమ్ము చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇందులో అధికార, ప్రతిపక్షాలు మిలాఖత కావడం గమనార్హం. జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న 73 సెంట్ల ఆయిల్ మిల్ స్థలంపై కబ్జాదారులు కన్నేశారు. ఈ స్థలం అనంతపురం- తాడిపత్రి ప్రధాన రహదారి ...
ప్రతి ఇంజనీరు అంకితభావంతో పనిచేస్తూ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధనరెడ్డి పేర్కొన్నారు.
సామర్లకోట, సెప్టెంబరు 14: ఐదేళ్లుగా టిడ్కో లబ్ధిదారులు ప డుతున్న ఇబ్బందులన్నీ పరిష్క రించేందుకు టీడీపీ కూటమి ప్ర భుత్వం కృషిచేస్తుందని, ఆందోళన చెందవద్దని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప భరోసా ఇచ్చారు. 3రోజులుగా ఏలేరు నీటి ముంపులో ఉన్న సామర్లకోట ఉ ప్పువారి సత్రం టిడ్కో లబ్ధిదా
ఏలేశ్వరం, సెప్టెంబరు 14: నులిపురుగుల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ వైద్య ఆరోగ్య శాఖ ను ఆదేశించారు. శనివారం మండలంలోని సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం మందులు
తుని రూరల్, సెప్టెంబరు 14: ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ఆక్రమ కట్టడాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అధి
పిఠాపురం రూరల్, సెప్టెంబరు 14: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏలేరు ఆధునీకరణ పనులను రద్దు చేయడం వల్లే భారీ వరదలు వచ్చి అపారనష్టం జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ విమర్శించారు. పిఠాపురం మండలం రాపర్తి వద్ద గొర్రిఖండి కాలువకు పడిన
జేఎన్టీయూకే, సెప్టెంబరు 14: విద్యార్థులు భవిష్యత్తులో యువ శాస్త్రవేత్తలుగా, ఇంజనీర్లుగా, సమాజానికి ఉపయోగపడే శక్తిగా త యారుకావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపు నిచ్చారు. కాకినాడ జేఎన్టీయూ అలూమ్ని ఆడిటోరియంలో ఐఐఐ పీటీ డైరెక్టరేట్, పైడా గ్రూప్ ఆఫ్ కాలేజెస్ సంయు
Andhrapradesh: సింహాచలం వరాహ నరసింహస్వామిని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాజ్యసభ సభ్యులు విజయసారెడ్డి చేసిన ట్విట్పై ఎమ్మెల్యే స్పందించారు.
Andhrapradesh: పొన్నూరు వైసీపీ ఇంఛార్జి అంబటి మురళిపై టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మురళి ఎలాంటి అనుమతి లేకుండా బహుళ అంతస్తుల సముదాయం నిర్మిస్తున్నారన్నారు. 2015లో 15 అంతస్తుల కోసం ప్లాన్ దరఖాస్తు చేశారని.. ఇప్పటి వరకూఎలాంటి అనుమతి కార్పోరేషన్ నుంచి రాలేదన్నారు.
ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లి మోసపోతున్న ఘటనలు ఇటీవల ఎక్కువుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కువైట్, దుబాయి వెళ్లి మోసపోతున్నారు. ఇలాంటి సంఘటనల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి..