Home » Telangana Govt
Maoists surrender: మావోయిస్టు పార్టీకి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తలిగింది. ఈసారి ఎన్కౌంటర్ పరంగా కాదు.. భారీగా మావోయిస్టుల పోలీసుల ఎదుట లొంగిపోవడమే ఇందుకు కారణం.
Telangana Govt Key Decision: రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ యాప్ కేసులు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ బెట్టింగ్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ అన్నారు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ప్రమాదానికి మల్లెల తీర్థం జలపాతం కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. జలపాతం నుండి వచ్చిన నీరు గ్రౌటింగ్ ద్వారా అడ్డుకోవడం, టన్నెల్పైకప్పు కూలడానికి కారణం అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు
తెలంగాణలో బెట్టింగ్ యాప్లు పెరుగుతున్న నేపథ్యంతో సీఐడీకి ఈ కేసులు బదిలీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సెలబ్రిటీలు, ఇన్ఫ్లూయెన్సర్లు ఈ యాప్లను ప్రమోటు చేసి, చైనా కంపెనీలు కూడా దీనిలో ఉన్నట్లు తెలుస్తోంది
Rajasingh Security Increase: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బులెట్ ప్రూఫ్ వాహనంతో పాటు వన్ ప్లస్ ఫోర్ భద్రతా సిబ్బందిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కోసం ఓ అద్భుతమైన పథకం తీసుకువచ్చింది. ఈ పథకం కింద 5 లక్షల మందికి రూ. 6 వేల కోట్ల రాయితీ రుణాలు మంజూరు చేయనుంది.
KTR criticizes Congress govt: కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. నీటికి సంబంధించి అంశంపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వం నీటిని ఒడిసిపట్టుకోకుండా సముద్రం పాలు చేస్తోందంటూ మండిపడ్డారు.
Revanth criticizes KCR family: 1,532 మందికి లెక్చరర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 50 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని గ్రహించాలన్నారు. 55 రోజుల్లోనే 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు.
Indiramma Atmiya Bhrosa: ఎన్నికల కోడ్ అమలుతో నిలిచిపోయిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహాశివరాత్రి వేళ ఉపాధి కూలీలకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం.
Telangana Govt: తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా శిశుసంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.