Home » Telangana
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సరెండర్ అయ్యారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ప్రభాకర్ రావు లొంగిపోయారు.
దువ్వాడ మాధురి శ్రీనివాస్కి బిగ్ షాక్ తగిలింది. నిన్న(గురువారం) రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ జేబీఐఈటీ(Jbiet) ఎదురుగా ఉన్న ద పెండెంట్ ఫామ్హౌస్లో ఆయన పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ స్యూస్లకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులో పలు అంశాలను ప్రస్తావించారు కవిత.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడమే తప్ప నెరవేర్చిందేమీ లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆమె మాట్లుతూ... పాతబస్తీ అభివృద్ధికి ప్రభుత్వం తక్కువ బడ్టెట్ ఇచ్చి చిన్నచూపు చూస్తున్నదని ఆమె ఆరోపించారు.
జీహెచ్ఎంసీని ఔటర్ అవతలి వరకు విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయగానే ఆ మేరకు బిల్డ్నౌలో మార్పులు చేశారు. కేవలం వెయ్యి చదరపు మీటర్లలోపు ఏడు అంతస్తుల వరకు భవన నిర్మాణ అనుమతులు జారీ చేసేవిధంగా బిల్డ్నౌలో సాంకేతిక మార్పులు తీసుకొచ్చారు.
ఓ చిన్నారిపై ట్యూషన్ టీచర్ శ్రీ మానస దాష్టీకానికి పాల్పడ్డారు. అట్లకాడతో వాతలు పెట్టారు టీచర్. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఏడేళ్ల బాలుడును అట్లకాడతో కాల్చారు ట్యూషన్ టీచర్.
హైదరాబాద్ నగర వాసులు కామన్ మొబిలిటీ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ కార్డులల జారీపై అధికార యంత్రాంగం ఇంకా ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో పలువురిలో నిరాశ ఎదురవుతోంది. ఈ కార్డు ద్వారా ఇటు మెట్రో, అటు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించే సౌకర్యం ఉంటుంది.
గ్రామపంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీదే పై చేయిగా ఉంది. తొలివిడతలో జరిగిన రంగారెడ్డి జిల్లాలో పంచాయతీల్లో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి. బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది.
హైదరాబాద్ నగరంలోని ఆయా ఏరియాల్లు శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు కరెంట్ సరఫరా ఉండదని తెలిపారు.
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రె్సదే పైచేయి అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలుచుకున్న పట్టును నిలబెట్టుకుంటూ మెజారిటీ సర్పంచ్ స్థానాలను కూడా తమ ఖాతాలో వేసుకుంది.......