• Home » Telugu Desam Party

Telugu Desam Party

Palla Srinivasa Rao: తెలుగు తమ్ముళ్లు క్రమశిక్షణతో పని చేయాలి.. పల్లా శ్రీనివాసరావు కీలక ఆదేశాలు

Palla Srinivasa Rao: తెలుగు తమ్ముళ్లు క్రమశిక్షణతో పని చేయాలి.. పల్లా శ్రీనివాసరావు కీలక ఆదేశాలు

మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆజ్ఞాపించారు. ఇక అదే రోజు స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు పల్లా శ్రీనివాసరావు .

CM Chandrababu: పార్టీ లైన్ ఎవరు దాటినా సహించేది లేదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్

CM Chandrababu: పార్టీ లైన్ ఎవరు దాటినా సహించేది లేదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్

టీడీపీ నేతలకి సంబంధించిన తిరువూరు విభేదాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ లైన్ ఎవరు దాటినా సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

Alapati Fires Ysrcp: కర్నూలు బస్సు దుర్ఘటనపై వైసీపీ దుష్ప్రచారం.. ఆలపాటి ఫైర్

Alapati Fires Ysrcp: కర్నూలు బస్సు దుర్ఘటనపై వైసీపీ దుష్ప్రచారం.. ఆలపాటి ఫైర్

శవ రాజకీయాలు చేయడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు బస్సు దుర్ఘటనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ ఘటనలో వైసీపీ, బ్లూ మీడియా అనేక తప్పుడు కథనాలు సృష్టిస్తోందని ఫైర్ అయ్యారు ఆలపాటి రాజేంద్రప్రసాద్.

Kesineni Shivnath On Thiruvur TDP Issue: తిరువూరు టీడీపీ ఇష్యూపై స్పందించిన కేశినేని శివనాథ్

Kesineni Shivnath On Thiruvur TDP Issue: తిరువూరు టీడీపీ ఇష్యూపై స్పందించిన కేశినేని శివనాథ్

తిరువూరు టీడీపీ ఇష్యూపై తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పందించారు. తాను టీడీపీలో క్రమ శిక్షణగల నాయకుడినని కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు.

Chandrababu Serious On TDP Leaders: బాధ్యత లేకుండా ప్రవర్తించే వారిని ఉపేక్షించం.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Chandrababu Serious On TDP Leaders: బాధ్యత లేకుండా ప్రవర్తించే వారిని ఉపేక్షించం.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

తెలుగుదేశం పార్టీలో బాధ్యత లేకుండా ప్రవర్తించే నేతలని ఇక మీదట ఉపేక్షించబోనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీలో కొందరు నేతల క్రమశిక్షణా రాహిత్యంపై, మీడియా, సోషల్ మీడియాల్లో రచ్చకు దిగడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kolikapudi Fires On Jagan: జగన్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు విధ్వంసం

Kolikapudi Fires On Jagan: జగన్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు విధ్వంసం

జగన్ తన ఐదేళ్ల పాలనలో ఏపీలోని సాగునీటి ప్రాజెక్టులను విధ్వంసం చేశారని టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. రివర్స్ టెండరింగ్ పేరుతో మొత్తం పోలవరం ప్రాజెక్టుని వరదల్లో ముంచేశారని కొలికపూడి శ్రీనివాసరావు విమర్శించారు.

MP Kalisetti Wishes to ABN: జర్నలిజంలో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి నూతన ఒరవడి సృష్టించింది: ఎంపీ కలిశెట్టి

MP Kalisetti Wishes to ABN: జర్నలిజంలో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి నూతన ఒరవడి సృష్టించింది: ఎంపీ కలిశెట్టి

తెలుగు టీవీ జర్నలిజంలో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి నూతన ఒరవడి సృష్టించిందని తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రశంసించారు. దమ్మున్న, మనసున్న ఛానల్‌గా తెలుగు ప్రేక్షకుల మదిలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిలిచిందని కొనియాడారు.

Chandrababu Fires ON jagan: వివేకా హత్య తరహాలోనే జగన్ అండ్ కో కల్తీ మద్యం వ్యవహారం: సీఎం చంద్రబాబు

Chandrababu Fires ON jagan: వివేకా హత్య తరహాలోనే జగన్ అండ్ కో కల్తీ మద్యం వ్యవహారం: సీఎం చంద్రబాబు

ఏపీలో జగన్‌ పార్టీ అంతా క్రిమినల్‌ కార్యకలాపాలకు పెట్టింది పేరుగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైసీపీ నేతలు నేరాలు చేసి... వాటిని తెలుగుదేశం నేతల మీదకు నెట్టడం పరిపాటిగా మారిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.

Sudhir Reddy on Rayudu Case: ఎవర్నీ వదిలేది లేదు.. బొజ్జల సుధీర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Sudhir Reddy on Rayudu Case: ఎవర్నీ వదిలేది లేదు.. బొజ్జల సుధీర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

కావాలనే తనపై కొంతమంది బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుత డ్రైవర్ రాయుడు పేరుతో విడుదలైన వీడియోపై విచారణ జరగాలని కోరారు.

PM Narendra Modi On AP Visit:  ప్రధాని మోదీ కర్నూలు పర్యటన.. మంత్రి జనార్దన్ రెడ్డి కీలక సూచనలు

PM Narendra Modi On AP Visit: ప్రధాని మోదీ కర్నూలు పర్యటన.. మంత్రి జనార్దన్ రెడ్డి కీలక సూచనలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన నేపథ్యంలో కూటమి నాయకులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి