Home » Telugu Desam Party
Kalisetti Appalanaidu: చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టినా...తాము కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడటానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ చేయని అభివృద్ధిని...కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోపే చేసి చూపించామని అన్నారు.
Rammohan Naidu: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జనగ్మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సంచలన ఆరోఫణలు చేశారు. ఏపీలో శాంతిభద్రతల సమస్య సృష్టించాలన్నది ఆ పార్టీ అభిమతమని.. ఆ పార్టీ కుట్రలను సాగనివ్వమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు.
Botsa Satyanarayana: కూటమి ప్రభుత్వంలో రైతులకు ప్రాధాన్యం లేదా అని మాజీ మంత్రి, వైసీపీ అగ్రనేత బొత్స సత్యనారాయణ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ప్రభుత్వానికి రైతులు, వ్యవసాయం పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.
Atchannaidu: వైసీపీ అధినేత వైఎస్ జగన్పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. ప్యాలస్లో ఉండే జగన్ బయటకు వచ్చి అబద్ధాలు చెబుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
Minister Kollu Ravindra: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు చేశారు. పెయిడ్ ఆర్టిస్టులను రైతులుగా నిలబెట్టి... ఐ ప్యాక్ చేత జగన్ చేస్తున్న డ్రామాలను ప్రజలు ఛీ కొడుతున్నారని విమర్శించారు.
Minister Nimmala Ramanaidu: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన ఆరోపణలు చేశారు. జగన్ పాలనలో అభివృద్ధి పూర్తిగా అడుగంటి పోయిందని.. రైతు సంక్షేమం కోసం చేసింది శూన్యమని మండిపడ్డారు.
Minister Savita: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై మంత్రి సవిత సంచలన విమర్శలు చేశారు. అన్ని వ్యవస్థలను, శాంతిభద్రతలను జగన్ రెడ్డి నాశనం చేశారని ధ్వజమెత్తారు.
Minister Nimmala Ramanaidu: ప్రజలు 11 సీట్లు ఇచ్చినా జగన్ బుద్ధి ఇంకా మారలేదని నీటిపారుదల శాఖా మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీ అంటేనే అరాచకత్వం, అవినీతి, గుండాయిజం అలాంటి వ్యక్తిని సమర్థిస్తున్న జగన్ కూడా ఒక అరాచక శక్తి అని విమర్శించారు.
Anam Ramanarayana Reddy: జగన్ ప్రభుత్వంపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.
Payyavula Keshav: రుషికొండపై జగన్ సర్కార్ చేపట్టిన నిర్మాణాలు మరోసారి చర్చకు దారితీసింది. రుషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించడంపై మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ప్రశ్నించారు. గతంలో కూడా సదరు కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించవద్దని చెప్పినప్పటికీ వినరా అని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.