Home » Telugu News
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది ఎన్నికల కమిషనర్ మార్గదర్శకాలను పాటిస్తూ విధులను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు ఓటు హక్కు వినియోగించుకునే జిల్లా ఓటర్ల లెక్క తేలింది.
సంచలనం సృష్టించిన ఎస్ఐబీ ప్రధాన కార్యాలయంలో హార్డ్డి్స్కల ధ్వంసం, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
శ్రీశైల మహాక్షేత్రంలోని శుక్రవారం శాస్రోక్తంగా కుంభోత్సవం నిర్వహించారు. హరిహరరాయ గోపురం వద్ద గల మహిషాసురమర్ధిని అమ్మవారికి పూజాదికాలు జరిపి ఆ తర్వాత గుమ్మడికాయలు, కొబ్బరికాయలతో పాటు నిమ్మకాయలతో స్వాత్వికబలిని సమర్పించారు.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ స్వయంగా తనకు లేఖ రాసినా సీఎం జగన్ మనసు కరగడం లేదు. వివేకా హత్యకు నైతిక బాధ్యత వహించి హంతకులను, కుట్రదారులను శిక్షించాల్సిన జగన్..
సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ పాఠశాల విద్యాశాఖ తీరు మారడం లేదు. ఇప్పటికే చిక్కీలు, పుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఆ శాఖ..
తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సమేతంగా ఆయన ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్నారు.
గెలుపు ధీమా సడలిపోవడంతో సార్వత్రిక ఎన్నికలకు ముందు అస్మదీయ సంస్థలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇబ్బడిముబ్బడిగా ప్రభుత్వ ఆస్తులను పంచిపెడుతున్నారు.
సంస్కృతం మన సాంస్కృతిక వారసత్వ సంపద అని, దాని పరిరక్షణ, ప్రచారం అందరూ బాధ్యతగా తీసుకోవాలని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ పిలుపునిచ్చారు.
ఉమ్మడి గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానికి చెందిన ఉండవల్లి శ్రీదేవి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు.