Home » Telugu News
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాల పర్యటనల పేరిట పంచాయతీ ఎన్నికల కోసం ప్రచారం నిర్వహించినా తొలిదశ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 44 శాతం సీట్లను దాటలేకపోయిందని..
ఫోన్ ట్యాపింగ్ కేసులో.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రశ్నించనున్నట్లు సమాచారం...
ఉస్మానియా ఆస్పత్రిలో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక పోస్టు ఆపరేటివ్ వార్డును అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో...
ఐటీ, రక్షణ, ఫార్మా రంగాల్లో జర్మనీతో కలిసి పని చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. జర్మనీ పార్లమెంట్ బృందం....
మేడారం అభివృద్ధి పనుల పురోగతిపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 30 లోపు పనులు పూర్తి చేయకుంటే...
రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు పాత నియోజకవర్గాలతోనే జరుగనున్నాయి. ఎందుకంటే.. నియోజకవర్గాల పునర్విభజనకు జనగణన ప్రక్రియ ప్రధాన అవరోధంగా నిలుస్తోంది.....
హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్ ప్రాంతంలో 72 అంతస్తుల భారీ భవనాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ...
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించడంతో పాటు దవాఖానాలను మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రమే ప్రచార పర్వం ముగిసింది....
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలనను మెచ్చి.. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీ మద్దతుదారులకు పట్టం కట్టారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు....