Home » Telugu News
ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన కొందరు అభ్యర్థులు.. తాము పంచిన డబ్బులు తిరిగి వసూలు చేస్తున్నారు....
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేసిన 400 బ్యాలెట్ పేపర్లు మురుగు కాల్వలో ప్రత్యక్షమయ్యాయి! బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసిన ఈ బ్యాలెట్...
మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో, బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు...
మానసిక సమస్యతో నిట్ ప్రొఫెసర్ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా బద్వేల్కు చెందిన వెంకట సుబ్బారెడ్డి...
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం.. 2027 జనాభా లెక్కల సేకరణకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.11,718.24 కోట్లు మంజూరు చేసింది.....
భారత పౌరులు మాత్రమే ఓటర్లుగా నమోదయ్యేలా చూసే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది....
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, లోక్సభ మాజీ స్పీకర్ శివ్రాజ్ పాటిల్(90) తన స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్ పట్టణంలో శుక్రవా రం ఉదయం మరణించారు...
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)పై ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ వివాదం.. దుమారంగా మారే సూచనలు కనిపిస్తు న్నాయి. పశ్చిమబెంగాల్లో....
వందేమాతరం, ఎన్నికల సంస్కరణల అంశాలపై పార్లమెంటు ఉభయ సభల్లో ప్రభుత్వ వాదనను ప్రతిపక్షాలు చిత్తు చేశాయని లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ పేర్కొన్నారు....
ఇండిగో సంక్షోభంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కూడా దృష్టిపెట్టింది. భారీ సంఖ్యలో ఇండిగో విమానాల రద్దుతో లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందిపడిన నేపథ్యంలో..