Home » terror attack
మహిళలపై లైంగిక అకృత్యాలతో హమాస్ ఉగ్రవాదులు రాక్షసత్వం చాటుకుంటే.. గాజాలో పురుషులు, బాలురే టార్గెట్గా ఇజ్రాయెల్ సేనలు మానవత్వంపైనే దాడి చేశాయని, పాలస్తీనా సంపూర్ణ వినాశనానికి ప్రయత్నించాయని.. ఐక్యరాజ్యసమితి పేర్కొంది! ఇరువర్గాలూ యుద్ధనేరాలకు పాల్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.
జమ్మూకశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. అక్కడ వరుసగా ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో గురువారం ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాల మోహరింపు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా మాట్లాడినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
రియాసీ జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఈ కేసుతో సంబంధమున్నట్లు భావిస్తున్న 50 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని జమ్ము కశ్మీర్ పోలీసులు వెల్లడించారు.
ఢిల్లీలోని ఎర్రకోటపై 24 ఏళ్ల కిందట ఉగ్రదాడులు జరిగిన విషయం విదితమే. అయితే ఈ కేసులో దోషిగా నిర్ధారణ అయిన పాకిస్థాన్ ఉగ్రవాది(Pakistan Terrorist) మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్(Mercy Petition) దాఖలు చేశాడు.
జమ్మూ కశ్మీర్(Jammu and Kashmir)లో ఉగ్రవాదులు మళ్లీ దాడికి(Terrorists Attack) పాల్పడ్డారు. దోడా జిల్లా(Doda district)లోని ఆర్మీకి చెందిన టెంపరరీ ఆపరేటింగ్ బేస్ (TOB)పై దాడి చేసి కాల్పులు ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్ము ఉగ్రదాడి వ్యవహారంలో తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మూడు నెలల క్రితమే.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని
జమ్మూ-కశ్మీర్లోని రియాసీ జిల్లా తెర్యాత్ వద్ద యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిగిన సంఘటనలో పాకిస్థాన్ ఉగ్రవాదుల ప్రమేయం ఉందని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. కనీసం ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు ఇందులో పాల్గొని ఉంటారని అంచనా వేస్తున్నారు.
జమ్ముకశ్మీర్లో ఓ పర్యాటక బస్సుపై జరిగిన ఉగ్రదాడి వ్యవహారంలో ఓ ఆసక్తికరమైన కోణం వెలుగులోకి వచ్చింది. ఈ దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన కొందరు బాధితులు..
ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి(Terror attack) జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృత్యువాత చెందగా, 30 మందికిపైగా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్(jammu kashmir)లోని రియాసి జిల్లా(Reasi district)లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ప్రధాని మోదీతోపాటు రాష్ట్రపతి, అమిత్ షా, రాహుల్ గాంధీ స్పందించారు.
సరిహద్దులో ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. భారత భద్రతా బలగాలే(BSF) టార్గెట్గా విరుచుకుపడుతున్నారు. సోమవారం ఉదయం జమ్మూకశ్మీర్లో(Jammu Kashmir) ఉగ్రవాదులు(Terrorists), భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.