• Home » terror attack

terror attack

Supreme Court Terrorism Case: బాంబు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

Supreme Court Terrorism Case: బాంబు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

బాంబు పేలుళ్ల కేసులోని 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గురువారం సుప్రీంకోర్టు..

Tahawwur Rana: పాకిస్థాన్ ఆర్మీకి నమ్మకమైన ఎజెంట్‌ని.. తహవ్వుర్ రాణా వెల్లడి

Tahawwur Rana: పాకిస్థాన్ ఆర్మీకి నమ్మకమైన ఎజెంట్‌ని.. తహవ్వుర్ రాణా వెల్లడి

పాకిస్థాన్‌తో సంబంధాలు కలిగి, ముంబై దాడుల్లో ప్రమేయమున్న అబ్దుల్ రెహమాన్ పాషా, సాజిద్ మీర్, మేజర్ ఇక్బాల్ వంటి 26/11 కుట్రదారులు తనకు తెలుసునని తహవ్వుర్ రాణా అంగీకరించాడు.

Mali Kidnapping: ఆరు రోజులైనా తెలియని ఆచూకీ

Mali Kidnapping: ఆరు రోజులైనా తెలియని ఆచూకీ

ఉపాధి కోసం ఆఫ్రికాలోని మాలి దేశం వెళ్లి ఆరు రోజుల క్రితం ఉగ్రవాదుల చేతిలో కిడ్నా్‌పకు గురైన ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌ వాసుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. కిడ్నాప్‌ అయిన వారిలో పల్నాడు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడక గ్రామానికి చెందిన కూరాకుల అమరలింగేశ్వరరావు...

Punjab: భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పంజాబ్ పోలీసులు

Punjab: భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పంజాబ్ పోలీసులు

పంజాబ్ పోలీసుల ఆపరేషన్‌లో రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లు, ఒక పిస్తోలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని డీజీపీ చెప్పారు. పట్టుబడిన ఇద్దరిని అమృత్‌సల్ రూరల్‌కు చెందిన సెహజ్‌పాల్ సింగ్, విక్రమ్‌జిత్ సింగ్‌గా గుర్తించామని తెలిపారు.

పహల్గామ్ నిందితులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు అరెస్ట్..

పహల్గామ్ నిందితులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు అరెస్ట్..

Pahalgam terror attack: పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చి సహకరించిన ఇద్దరు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది.

Jai Shankar: ఉగ్రవాదంతో రెచ్చగొడితే ఇంటికొచ్చి మరీ దాడులు.. పాక్‌కు జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్

Jai Shankar: ఉగ్రవాదంతో రెచ్చగొడితే ఇంటికొచ్చి మరీ దాడులు.. పాక్‌కు జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్

పహల్గాం ఉగ్రదాడికి జవాబుగా భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన నెల రోజుల అనంతరం యూరప్‌లో జైశంకర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా బెల్జియం, లక్సంబర్గ్‌లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

Tahawwur Rana: ప్లీజ్ అనుమతించండి.. ఎన్ఐఏ కోర్టును కోరిన తహవ్వుర్ రాణా

Tahawwur Rana: ప్లీజ్ అనుమతించండి.. ఎన్ఐఏ కోర్టును కోరిన తహవ్వుర్ రాణా

రాణాను 26/11 దాడుల కేసులో అమెరికా నుంచి ఇటీవల ఎన్ఐఏ టీమ్ భారత్ తీసుకువచ్చింది. అప్పట్నించి ఆయన న్యూఢిల్లీలోని ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాదులతో ఆయన సంబంధాలు కొనసాగించినట్టు ఎన్ఐఏ ప్రధాన ఆరోపణగా ఉంది.

Anti Terrorism Squad: ఏ రాష్ట్రాల్లో పేలుళ్లకు కుట్ర చేశారు

Anti Terrorism Squad: ఏ రాష్ట్రాల్లో పేలుళ్లకు కుట్ర చేశారు

ఉగ్రవాద అనుమానితులు సిరాజ్‌, సమీర్‌లపై ఎన్‌ఐఏ, ఏటీఎస్‌, స్థానిక పోలీసులు మూడోరోజు విచారణ కొనసాగించారు. వారు ఏ రాష్ట్రాల్లో పేలుళ్లకు కుట్ర పన్నారనే అంశంపై విచారణ జరిగింది.

Police Investigation: ఇతర రాష్ట్రాల్లోనూ పేలుళ్లకు కుట్ర

Police Investigation: ఇతర రాష్ట్రాల్లోనూ పేలుళ్లకు కుట్ర

సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్‌పై ఉగ్రవాద పంటలు వేసే కుట్రలపై విచారణ కొనసాగుతోంది. విజయనగరం మరియు ఇతర రాష్ట్రాల్లో పేలుళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, సంబంధిత సమాచారంపై దర్యాప్తు జోరుగా ఉంది.

Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్‌, దాని నీచమైన నిర్వాహకుడు పాక్‌.. నిప్పులు చెరిగిన అభిషేక్

Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్‌, దాని నీచమైన నిర్వాహకుడు పాక్‌.. నిప్పులు చెరిగిన అభిషేక్

పహల్గాంలో 26 మంది టూరిస్టులను ఊచకోత కోసిన ఉగ్రదాడిని అభిషేక్ బెనర్జీ ప్రస్తావిస్తూ, దీని వెనుక ఉన్న రెసిస్టెంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) అనేది ఉందని, అది పాక్ ఉగ్రవాద లష్కరే తొయిబా సంస్థకు చెందనిదని, ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి