Home » terror attack
జమ్మూ కశ్మీర్(Jammu and Kashmir)లో ఉగ్రవాదులు మళ్లీ దాడికి(Terrorists Attack) పాల్పడ్డారు. దోడా జిల్లా(Doda district)లోని ఆర్మీకి చెందిన టెంపరరీ ఆపరేటింగ్ బేస్ (TOB)పై దాడి చేసి కాల్పులు ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్ము ఉగ్రదాడి వ్యవహారంలో తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మూడు నెలల క్రితమే.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని
జమ్మూ-కశ్మీర్లోని రియాసీ జిల్లా తెర్యాత్ వద్ద యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిగిన సంఘటనలో పాకిస్థాన్ ఉగ్రవాదుల ప్రమేయం ఉందని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. కనీసం ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు ఇందులో పాల్గొని ఉంటారని అంచనా వేస్తున్నారు.
జమ్ముకశ్మీర్లో ఓ పర్యాటక బస్సుపై జరిగిన ఉగ్రదాడి వ్యవహారంలో ఓ ఆసక్తికరమైన కోణం వెలుగులోకి వచ్చింది. ఈ దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన కొందరు బాధితులు..
ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి(Terror attack) జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృత్యువాత చెందగా, 30 మందికిపైగా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్(jammu kashmir)లోని రియాసి జిల్లా(Reasi district)లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ప్రధాని మోదీతోపాటు రాష్ట్రపతి, అమిత్ షా, రాహుల్ గాంధీ స్పందించారు.
సరిహద్దులో ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. భారత భద్రతా బలగాలే(BSF) టార్గెట్గా విరుచుకుపడుతున్నారు. సోమవారం ఉదయం జమ్మూకశ్మీర్లో(Jammu Kashmir) ఉగ్రవాదులు(Terrorists), భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఉగ్రవాదాన్ని పెంచిపోషించిన పాకిస్థాన్కి అదే ఉగ్రవాదం తలనొప్పిలా మారింది. తాజాగా అక్కడి సైన్యంపై తుపాకులతో దాడులకు దిగిన ఉగ్రవాదులను పాక్ సైన్యం టెర్రర్ ఆపరేషన్ నిర్వహించి మట్టుబెట్టింది. మే 26, 27 తేదీల్లో జరిగిన ఆపరేషన్లో.. 23 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఓ పక్క దేశంలో లోక్సభ ఎన్నికల హడావిడి కొనసాగుతుంటే... మరోపక్క సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్ల అక్రమ చొరబాట్లు కలకలం రేపుతున్నాయి.
జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదులు శనివారం సాయంత్రం కాల్పులు జరపడంతో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు.
సరిహద్దులో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్ము కశ్మీర్(Jammu Kashmir) పూంచ్లో శుక్రవారం సాయంత్రం ఆర్మీ వాహనాలపై టెర్రరిస్టులు దాడి(Terror Attack) చేశారు. అప్రమత్తమైన సైనికులు వారిపై ఎదురుకాల్పులు చేశారు. అయితే పరస్పర దాడుల్లో జరిగిన ప్రాణ నష్టంపై సమాచారం ఇంకా తెలియరాలేదు.