• Home » TG News

TG News

Mega Hyderabad Expansion: మెగా హైదరాబాద్‌

Mega Hyderabad Expansion: మెగా హైదరాబాద్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ జీహెచ్‌ఎంసీ విస్తరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీకి ఔటర్‌ రింగు రోడ్డు ఓఆర్‌ఆర్‌ను సరిహద్దుగా నిర్ణయించింది. దీంతో హైదరాబాద్‌ మహానగరం దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనుంది...

Hyderabad: ప్రేమ విఫలం.. టెకీ ఆత్మహత్య

Hyderabad: ప్రేమ విఫలం.. టెకీ ఆత్మహత్య

ప్రేమ విఫలమైందని మనస్తాపంతో ఓ సాఫ్ట్‏వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హైదరాబాద్ నగర శివారులో జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన కుర్ర పవన్‌ కళ్యాణ్‌రెడ్డి ఉద్యోగం చేస్తున్నాడు. అయితే.. ప్రేమ విఫలమైందన్న కిరణంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Deputy CM Bhatti Vikramarka: నేడు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు

Deputy CM Bhatti Vikramarka: నేడు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు

మహిళా స్వయం సహాయక బృందాలకు మంగళవారం వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..

Cyber Crime: ఆ లింక్‌లు తెరిచారో... ఇక మీ పని అయిపోయినట్లే...

Cyber Crime: ఆ లింక్‌లు తెరిచారో... ఇక మీ పని అయిపోయినట్లే...

సైబర్ నేరగాళ్లు సరికొత్త పంధాను ఎంచుకున్నారు. సోషల్‌ మీడియాలో, వాట్సాప్‏లో బ్యాంకులు, ప్రభుత్వ సేవల పేర్లతో సైబర్‌ నేరగాళ్లు ఏపీకే లింక్‌లు పంపుతున్నారు. ఈ లింక్‏లను ఓపెన్ చేస్తే.. ఖాతాలో ఉన్న నగదు మొత్తం మాయమైపోతోంది. ఈ తరహ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని పోలీస్ యంత్రాంగం సూచిస్తోంది.

Hyderabad: దేవుడా ఎంతపని చేశావయ్యా.. చుట్టపు చూపుగా వచ్చి..

Hyderabad: దేవుడా ఎంతపని చేశావయ్యా.. చుట్టపు చూపుగా వచ్చి..

రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందగా.. భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న విషాద సంఘటన సికింద్రాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Drinking water: భాగ్యనగర వాసులకు బిగ్ అలెర్ట్.. 26న కృష్ణా జలాలు బంద్‌

Drinking water: భాగ్యనగర వాసులకు బిగ్ అలెర్ట్.. 26న కృష్ణా జలాలు బంద్‌

భాగ్యనగర వాసులకు బిగ్ అలెర్ట్.. ఈనెల 26వతేదీన కృష్ణా జలాలు బంద్‌ చేస్తున్నట్లు వాటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. విద్యుత్‌ మరమ్మతు పనుల కారణంగా కృష్ణా జలాల పంపింగ్‌ను ఆరు గంటల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Vande Bharat Express: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌కు 20 బోగీలు

Vande Bharat Express: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌కు 20 బోగీలు

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బుధవారం నుంచి 20 బోగీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు అదనంగా మరో 312 సీట్లు ప్రయాణికులకు అందుబాట్లోకి రానున్నాయి.

Panchayat Elections: ఎన్నికలకు వేళాయె

Panchayat Elections: ఎన్నికలకు వేళాయె

గ్రామాల్లో ఎన్నికల హడావుడికి వేళయింది! అధికారికంగా పార్టీలు లేకపోయినా.. పల్లెల్లో రంగురంగుల జెండాలు.. ఫ్లెక్సీలతో ప్రచారానికి రంగం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముందస్తు ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది....

Ibomma Ravi: పోలీసుల విచారణకు సహకరించని ఐబొమ్మ రవి

Ibomma Ravi: పోలీసుల విచారణకు సహకరించని ఐబొమ్మ రవి

ఐబొమ్మ రవిని గత నాలుగు రోజులుగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో పోలీసులకు రవి సరిగా సహకరించడం లేదనే వార్తలు వస్తున్నాయి.

Talasani Srinivas Yadav: అభివృద్ధికి కేరాఫ్‌గా సనత్‌నగర్: తలసాని

Talasani Srinivas Yadav: అభివృద్ధికి కేరాఫ్‌గా సనత్‌నగర్: తలసాని

అభివృద్ధికి కేరాఫ్‌గా సనత్‌నగర్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో 2014 తర్వాతనే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపెట్టామని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి