Home » Thailand
బ్యాంకాక్లో చిక్కుకుపోయిన తెలంగాణ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కుటుంబం క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. పెళ్లికి హాజరు అవ్వడం కోసం మక్కన్ సింగ్ భార్యాబిడ్డలు బ్యాంకాక్ వెళ్లి.. అక్కడ భూకంప విధ్వంసంలో చిక్కుకున్నారు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని.. క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
వరుస భూకంపాలతో కుదేలైన మయన్మార్ను ఆదుకునేందుకు భారత్ ముందుకు వచ్చింది. భూకంప ధాటికి విలవిల్లాడుతున్న మయన్మార్కు భారీ ఎత్తున సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధం అయ్యింది. ఇందుకోసం ఆపరేషన్ బ్రహ్మ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
మయన్మార్, థాయ్లాండ్ దేశాలు భూవిలయంతో బాధపడుతున్నాయి. వరుస భూకంపాలతో రెండు దేశాల్లో భారీ ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. ఇరు దేశాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మయన్మార్కు ఆపన్నహస్తం అందించేందుకు ఇండియా రంగంలోకి దిగింది.
శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్, థాయ్లాండ్ దిశగా భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపంలో 191 మంది మరణించారు, 800 మందికి పైగా గాయపడ్డారు. భారత్, బంగ్లాదేశ్లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి
Earthquake In Myanmar And Thailand: మయన్మార్ దేశంలో వచ్చిన రెండు వరుస భూకంపాల కారణంగా థాయ్లాండ్లో ఓ ఎత్తైన భవనం కుప్పకూలిపోయింది. ఇండియా, బంగ్లాదేశ్, చైనాల్లోనూ భూప్రకంపనలు వచ్చాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
థాయ్లాండ్ ప్రధానమంత్రి పేటోంగ్టార్డ్ ఆహ్వానం మేరకు థాయ్లాండ్ వెళ్తున్న మోదీ.. ఏప్రిల్ 3,4 తేదీల్లో బ్యాంకాక్లో జరిగే 'బే ఆఫ్ బెంగాల్ ఇనీషిటేయటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్' సదస్సులో పాల్గొంటారు.
Earthquake: ఆగ్నేయాసియా దేశాలను భూకంపాలు భయపెడుతున్నాయి. నిమిషాల వ్యవధిలో పలుమార్లు భూమి తీవ్రస్థాయిలో కంపించడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లడం ప్రమాద సంకేతాలను పంపిస్తోంది.
Myanmar Earthquake: మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో జనం భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.
Thailand PM: ఏఐతో అనేక రకాల ప్రయోగాలు కూడా చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు కూడా ఏఐని ఉపయోగించి మోసానికి తెరలేపారు. వీరు మోసం చేసింది సామాన్య వ్యక్తిని కాదండోయ్.. ఏకంగా ఓ దేశ ప్రధానినే మోసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ ప్రధానినే చెప్పడంతో ఇప్పుడీ వార్త సంచలనంగా మారింది.