Home » Tirumala
భారత జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన అతడు దర్శనం అనంతరం ఆలయం బయటకు వస్తున్నప్పుడు దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తిరుమల శ్రీ వేంకటేశ్వస్వామివారిని గంటలో దర్శనం చేపిస్తామని చెప్పి తమను తీసుకెళ్లి మోసం చేశారని బెంగళూరుకు చెందిన భక్తబృందం ఆవేదన వ్యక్తం చేసింది. బెంగళూరులోని వర్ష ట్రావెల్స్ అనే సంస్థ బెంగళూరు నుంచి తిరుమలకు రానుపోను, టిఫిన్, భోజనం, వసతి వంటి సౌకర్యాల కల్పన కోసం ఒక్కొక్కరి నుంచి రూ.3,600 తీసుకుంది. బస్సులో 36 మంది భక్తులు తిరుపతికి చేరుకున్నారు.
Tirumala Donations: తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. దాదాపు 10 కోట్లు విలువైన బంగారు ఆభరణాలను స్వామికి సమర్పించారు భక్తుడు.
Srivari Govinda Namalu: తిరుమల వేంకటేశ్వర స్వామిని భక్తులు ఎంతోమంది దర్శించుకుంటారు. శ్రీవారిని ఇష్టదైవంగా పలువురు కొలుస్తారు. వేంకటేశ్వర స్వామి గోవింద నామాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఈ నామాలను అభ్యంతరకరంగా ఓ చిత్రంలో వాడుకోవడంపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని టీటీడీ ఇప్పుడు సీరియస్గా తీసుకుని చర్యలు చేపట్టింది.
DD Next Level Movie: డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్రంలో గోవింద నామాలతో అసభ్యంగా పాటను చిత్రీకరించడం దారుణమని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఇలా చేయడం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.
TTD: యువతకు టీటీడీ లక్కీ చాన్స్ ఇస్తోంది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని నేరుగా దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మరి.. ఆ బంపర్ చాన్స్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
తిరుమల శ్రీవారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.గోపాలకృష్ణారావు మరియు జస్టిస్ జి.రామకృష్ణ ప్రసాద్ ఆదివారం దర్శించుకున్నారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామి దర్శనంలో పాల్గొని ఆశీర్వచనం పొందారు
యుద్ధ ఉద్రిక్తతల భయంతో తిరుమలకు భక్తుల రాక సాధారణ స్థాయిలోనే ఉంది. వేసవి సెలవుల్లో కూడా క్యూకాంప్లెక్స్లు ఖాళీగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది
తిరుమల యాత్రికుల వసతి సముదాయంలో ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో ఆక్టోపస్ బలగాలు ఉగ్రవాద దాడులకు సమాధానంగా మాక్డ్రిల్ నిర్వహించాయి. భక్తుల రక్షణ కోసం ఉగ్రవాదులను ఎలా ఎదుర్కోవాలో శిక్షణ ఇచ్చారు.
గంగ జాతరను పురస్కరించుకుని వేంకటేశ్వరస్వామి చెల్లెలుగా ప్రసిద్ధికెక్కిన తాతయ్యగుంట గంగమ్మకు టీటీడీ ఆనవాయితీగా అందజేసే మేల్చాట్, పసుపు, కుంకుమ (సారె) శనివారం సాయంత్రం ఆలయానికి చేరుకుంది.