• Home » Tirumala

Tirumala

Important Advisory TTD Devotees: అదంతా ఫేక్.. వయో వృద్ధుల దర్శనంపై టీటీడీ క్లారిటీ

Important Advisory TTD Devotees: అదంతా ఫేక్.. వయో వృద్ధుల దర్శనంపై టీటీడీ క్లారిటీ

తిరుమల వెళ్లే భక్తులకు మందుబాబులు నరకం చూపిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సైతం టీటీడీ ఖండించింది. అలిపిరి నుంచి రుయా ఆస్పత్రికి వెళ్లే మార్గంలో కొందరు ఆకతాయిలు పగిలిన గాజు సీసా ముక్కలను రోడ్డుపై విసిరేశారని తెలిపింది.

Tirumala Brahmotsavam: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం

Tirumala Brahmotsavam: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం

కానుకల ద్వారా రూ.25.12 కోట్ల హుండీ ఆదాయం లభించిందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. 28 లక్షలకు పైగా లడ్డూలను భక్తులకు విక్రయించామని.. 26 లక్షల మంది భక్తులకు పైగా అన్నప్రసాదాలు పంపిణీ చేశామని వివరించారు.

Tirumala :  తిరుమలలో నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirumala : తిరుమలలో నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి కొనసాగుతూ, ఈరోజు ముగింపు దశకు చేరుకున్నాయి. తొమ్మిది రోజులుగా అంగరంగ వైభవోపేతంగా సాగుతున్న ఉత్సవాల్లో లక్షలాది భక్తులు..

Tirumala: సూర్య చంద్రులే వాహనాలుగా..

Tirumala: సూర్య చంద్రులే వాహనాలుగా..

తిరుమల శ్రీవారు మంగళవారం ఉదయం సూర్యప్రభమీద ఊరేగిన స్వామి, రాత్రి చంద్రప్రభపై విహరించాడు.

CM Chandrababu  On Tirumala Brahmotsavams: శ్రీవారి బ్రహ్మోత్సవాలపై సీఎం చంద్రబాబు ట్వీట్

CM Chandrababu On Tirumala Brahmotsavams: శ్రీవారి బ్రహ్మోత్సవాలపై సీఎం చంద్రబాబు ట్వీట్

బ్రహ్మోత్సవాలపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. ఉత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడ సేవను టీటీడీ ఎంతో అద్భుతంగా నిర్వహించిందని.. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ముఖ్యమంత్రి అన్నారు.

Tirumala Garuda Seva: ఏడుకొండల పై అంగరంగ వైభవంగా గరుడోత్సవం

Tirumala Garuda Seva: ఏడుకొండల పై అంగరంగ వైభవంగా గరుడోత్సవం

ఏడుకొండల మీద అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్న గరుడోత్సవం ప్రతి సంవత్సరం భక్తుల హృదయాలను మంత్రముగ్ధులను చేస్తోంది.

 తిరుమల బ్రహ్మోత్సవాలకు చెన్నై నుంచి ప్రత్యేక బస్సులు

తిరుమల బ్రహ్మోత్సవాలకు చెన్నై నుంచి ప్రత్యేక బస్సులు

తిరుమల బ్రహ్మోత్సవాలకు తమిళనాడు రాష్ట్రం నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్ధం పలు నగరాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌ రవాణా సంస్థ (ఎస్‌ఈటీసీ) విడుదల చేసిన ప్రకటనలో... తిరుమల బ్రహ్మోత్సవాలు అక్టోబరు 2వ తేది వరకు జరుగనున్నాయి.

Tirumala:  తిరుమలలో భారత మొట్ట మొదటి AI-ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్

Tirumala: తిరుమలలో భారత మొట్ట మొదటి AI-ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్

భారతదేశంలో మొట్టమొదటి AI-పవర్డ్, భక్తుల ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తిరుమలలో ప్రారంభమైంది. ఇది మొత్తం ఆలయ వ్యవస్థలో అద్భుతమైన రక్షణ, ముందు జాగ్రత్త చర్యల్ని సూచిస్తుంది.

Tirumala:  శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

Tirumala: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

తిరుమల శ్రీవారికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం చంద్రబాబు దంపతులు, తనయుడు నారా లోకేష్ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ జరిగిన..

Tirumala: శ్రీవారికి 3 కేజీల 860 గ్రా. బరువు గల వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవీతం కానుక

Tirumala: శ్రీవారికి 3 కేజీల 860 గ్రా. బరువు గల వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవీతం కానుక

తిరుమల శ్రీవారికి 3 కేజీల 860 గ్రా. బరువు గల వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవీతం ఇవాళ కానుకగా సమర్పించారు. శ్రీ వేంకటేశ్వరుని భక్తులైన వైజాగ్ కు చెందిన హిందుస్థాన్ ఎంటర్‌ ప్రైజ్ ఎండి పువ్వాడ మస్తాన్ రావు, కుంకుమ రేఖ దంపతులు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి