Home » Tirupati
తిరుపతి యువతి నిఖిత తెలంగాణ క్యాడర్కు జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక అయ్యారు. ఆమె నల్సార్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎల్ఎల్బీ పూర్తిచేసిన తర్వాత ఉస్మానియా వర్సిటీలో ఎల్ఎల్ఎం చదువుతున్నారు.
టెర్రరిజాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని.. నక్సలిజం అంతంపై పెట్టిన దృష్టిలో పదో శాతం టెర్రరిజంపై పెట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చనిపోయిన మృతులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నామన్నారు. ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేయాలని, టెర్రరిజంపై వ్యతిరేకంగా ఉన్న వారిని ఐక్యం చేయాలని సూచించారు.
తిరుపతిలో బుగ్గమఠం భూముల సర్వేకు వెళ్లిన అధికారులను మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఎట్టకేలకు సర్వేను పూర్తి చేశారు.
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల కొత్త షెడ్యూల్ గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రోటోకాల్, రిఫరల్, బ్రేక్ దర్శనాలను ఉదయం 7.30 గంటల లోపు పూర్తి చేసి, సామాన్యులకు అదనంగా దర్శన సమయం కల్పించనున్నారు.
Tirupati Case: తిరుపతిలో ఇటీవల జరిగిన వృద్ధురాలు శాంతమ్మ మృతిని పక్కా హత్యగా పోలీసులు నిర్ధారించారు. సంపద కోసమే వృద్ధురాలిని హత్య చేసినట్లు గుర్తించారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి నుంచి తిరుపతికి మరో 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మే 8 నుంచి ఈ రైళ్లు నడుస్తాయని, అలాగే ఈ ప్రత్యేక రైళ్లు నిర్ణిత స్టేషన్లలో మాత్రమే ఆగుతాయని రైల్వేశాఖ తెలిపింది.
తిరుపతిలో ఐదంతస్తుల భవనంపై నుంచి కిందపడిన ముగ్గురు తాపీ మేస్త్రీలు మృతిచెందిన దారుణ ఘటన జరిగింది. మృతుల్లో ఇద్దరు బావ-బావమరిది కాగా, సంఘటన స్థానంలోనే ప్రాణాలు కోల్పోయారు
కృష్ణపట్నం కేంద్రంగా పరిశ్రమల విస్తరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన ప్రణాళికలు తిరుపతి జిల్లాకు బంగారు బాటలు పరవనున్నాయి.
ఐదంతస్తుల ఇంటికి పూత వేసేందుకు కట్టిన సారవ తాడు ఊడిపోవడంతో విషాదం చోటుచేసుకుంది. సుమారు 50 అడుగులకు పైనుంచి కింద పడి ముగ్గురు మేస్త్రీలు దుర్మరణం చెందారు.
అడవుల్లో ఏనుగులు ఎక్కడ తిష్ట వేశాయి. ఎన్ని ఉన్నాయి? ముందుకు వస్తున్నాయా, అడవిలోకి వెళ్తున్నాయా? అని డ్రోన్లసాయంతో గజరాజుల జాడ తెలుసుకునేలా అటవీశాఖ చర్యలు చేపట్టింది.