• Home » Tirupati

Tirupati

Tirumala: కట్టెల పొయ్యి మీదే స్వామికి ప్రసాదాలు

Tirumala: కట్టెల పొయ్యి మీదే స్వామికి ప్రసాదాలు

తిరుమల వెంకన్నకి రోజూ షడ్రసోపేతమైన ఆహారపదార్థాలే నైవేద్యంగా పెడతారు. ఇవన్నీ పోషకవిలువలు మెండుగా ఉన్నవే. ఆయుర్వేదపరంగా అత్యంత ఆరోగ్యకరమైనవే. దాదాపు 50 రకాలైన నైవేద్యాలను స్వామికి సమర్పిస్తారు.

Tirumala: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవం..

Tirumala: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవం..

లోకకల్యాణం కోసం సప్తగిరుల్లో వెలసిన అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామికి సాక్షాత్తు బ్రహ్మ దేవుడే ఉత్సవాలను నిర్వహించాడట. బ్రహ్మ స్వయంగా నిర్వహించిన ఉత్సవాలు కావటంతోనే ‘బ్రహ్మోత్సవాలు’గా పేరు పొందాయని పురాణాల ద్వారా తెలుస్తోంది.

Tirumala: తిరుమలలో.. వెయ్యేళ్ళ వైభవం

Tirumala: తిరుమలలో.. వెయ్యేళ్ళ వైభవం

శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ఇంతటి వైభవాన్ని సంతరించుకోవడం వెనుక అనేకమంది రాజుల, రాణుల పాత్ర ఉంది. దీపాల వెలుగుల మొదలు స్వామికి సమర్పించే పూలూ, నైవేద్యం దాకా లోటు లేకుండా కొనసాగడానికి వెయ్యేళ్లుగా ఎందరో చేసిన దానధర్మాలే కారణం.

Tirumala: 207 గ్రాముల బంగారు ఆభరణాలతోనే తొలి బ్రహ్మోత్సవం

Tirumala: 207 గ్రాముల బంగారు ఆభరణాలతోనే తొలి బ్రహ్మోత్సవం

తిరుమల శ్రీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏటా అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఇందులో ప్రధానంగా వివిధ వాహనాలపై ఊరేగే ఉత్సవమూర్తులు కిలోల కొద్దీ బంగారు, వజ్ర ఆభరణాలతో శోభాయమానంగా దర్శనమిస్తుంటారు.

Revenue Files Fire Case: ఫైళ్ల దగ్ధం కేసు.. సీఐడీ పోలీసుల అదుపులో మదనపల్లె పూర్వ ఆర్డీవో

Revenue Files Fire Case: ఫైళ్ల దగ్ధం కేసు.. సీఐడీ పోలీసుల అదుపులో మదనపల్లె పూర్వ ఆర్డీవో

మురళిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని తిరుపతి పద్మావతిపురంలోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. రెవెన్యూ ఫైళ్ల దహనంపై దాదాపు ఆరు గంటల పాటు మురళిని సీఐడీ అధికారులు విచారించారు.

Kidnapping Case: తల్లీకూతుళ్లను కిడ్నాప్ చేసిన రౌడీషీటర్.. చేజ్ చేసిన పోలీసులు.. చివరకు..

Kidnapping Case: తల్లీకూతుళ్లను కిడ్నాప్ చేసిన రౌడీషీటర్.. చేజ్ చేసిన పోలీసులు.. చివరకు..

ఓ కారులో విలన్లు మహిళలను కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం.. వెనుకే పోలీసు వాహనం వెంటపడడం.. వంటి సీన్లు సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు ఇలాంటి సీన్లు తలదన్నే సంఘటనలు నిజ జీవితంలో జరుగుతుంటాయి. తాజాగా, తిరుపతిలో ఏం జరిగిందంటే..

Special trains: అక్టోబరు 5 నుంచి వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లు

Special trains: అక్టోబరు 5 నుంచి వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల డిమాండ్‌ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 5 నుంచి 27 వరకు తిరుపతి-అనకాపల్లె-తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

Vekatagiri: పోలేరమ్మ జాతర ముగిసిన వేడుక

Vekatagiri: పోలేరమ్మ జాతర ముగిసిన వేడుక

వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర జనసంద్రాన్ని తలపించింది. గురువారం ఉదయం 4 గంటలకే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.

Conference: మహిళా సాధికారత సదస్సుపై అధికారులకు శిక్షణ

Conference: మహిళా సాధికారత సదస్సుపై అధికారులకు శిక్షణ

తిరుపతి కేంద్రంగా ఈ నెల 14, 15వ తేదీల్లో జరిగే జాతీయమహిళా సాధికరత సదస్సు విజయవంతానికి లైజన్‌ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ ప్రసన్నకుమార్‌ సూచించారు.

Tirumala: కూరగాయల దాతలతో వాట్సాప్‌ గ్రూపు..

Tirumala: కూరగాయల దాతలతో వాట్సాప్‌ గ్రూపు..

అన్నప్రసాదాలకు కూరగాయలు విరాళంగా టీటీడీ(TTD)కి అందజేస్తున్న దాతలతో ఒక వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సూచించారు. కూరగాలయ దాతలతో బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆయన సమావేశమయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి