Home » Trains
రైలు పట్టాల దిగువన చాలా మంది భక్తులు పూజలు చేస్తున్నారు. కొందరు దేవుడి ప్రసాదాన్ని అందరికీ పంచుతున్నారు. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారు కదా. ఇందులో ఎలాంటి వింత లేకున్నా.. రైలు డ్రైవర్ చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..
ఓ వికలాంగుడు అందరితో పాటే టికెట్ కొని మెట్రో రైలు ఎక్కేశాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. టికెట్ కొని రైలు ఎక్కిన అతను.. ఆ తర్వాత చేసిన పనికి అంతా అవాక్కయ్యారు..
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో పలుచోట్ల బుధవారం జోరువాన కురిసింది. ఈ క్రమంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మొంథా తుఫాన్ కారణంగా పలు రైళ్లని రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
ఓ యువకుడు రైల్వే ఫ్లాట్పామ్పై నిలబడి రీల్స్ చేస్తున్నాడు. రైలు వచ్చే ముందు.. ఫ్లాట్పామ్ చివరన నిలబడి వీడియో తీసుకుంటున్నాడు. రైలు సమీపానికి వచ్చిందని తెలిసినా.. స్టైల్గా జట్టు సరి చేసుకుంటూ వీడియోలను ఫోజులు ఇస్తున్నాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
ఓ వ్యక్తి రైల్లో ప్రయాణిస్తున్నాడు. రైల్లో ప్రయాణించడంలో వింతేముందీ.. అని అనుకుంటున్నారా. రైల్లో ప్రయాణించడంలో వింతేమీ లేకున్నా.. అతను చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..
ఛఠ్ పండుగ కోసం బిహార్కు వెళ్లే వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. కొన్ని రైళ్లు సామార్థ్యానికి మించి 200 శాతం కెపాసిటీతో నడుస్తున్నాయని, కేంద్రంలోనూ, బిహార్లోనూ అధికారంలో ఉన్న 'డబుల్ ఇంజన్' ప్రభుత్వం పనితీరు ఇదేనా అని నిలదీశారు.
పండగల సందర్భంగా ప్రయాణికుల డిమాండ్ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబరు 25న చర్లపల్లి- బరౌని (07093), 27న బరౌని- చర్లపల్లి (07094) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
పాకిస్తాన్ రైల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. లోపల ఏర్పాట్లు చూసి షాక్ అయ్యాడు. ఏసీ బోగీలో ప్రయాణిస్తున్న అతడికి లోపలి దృశ్యాలు షాక్కు గురి చేశాయి. సాధారణంగా..
రైలు పట్టాలు దాటే క్రమంలో అలా చేశాడో ఏమో గానీ.. ఓ పెద్దాయన విచిత్రంగా పట్టాలపై కూర్చున్నాడు. దూరంగా రైలు అటుగా దూసుకొస్తోంది. అయినా ఆ పెద్దాయన పైకి లేవకుండా అలాగే ఉన్నాడు. ఆ రైలు తీరా సమీపానికి రాగానే..
కాచిగూడ ఎక్స్ప్రెస్ రైలుకు జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎల్హెచ్బీ బోగీలు అనుసంధానం చేయనున్నారు. ఈ మేరకు దక్షిణ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.