• Home » Trains

Trains

Train Funny Video: ఎంతకీ తెరుచుకోని రైలు బాత్రూం.. అనుమానంతో బద్దలు కొట్టి చూడగా.. లోపల ఫన్నీ సీన్..

Train Funny Video: ఎంతకీ తెరుచుకోని రైలు బాత్రూం.. అనుమానంతో బద్దలు కొట్టి చూడగా.. లోపల ఫన్నీ సీన్..

రన్నింగ్ రైల్లో తమాషా సంఘటన చోటు చేసుకుంది. బోగీలోని ప్రయాణికులు బాత్రూం వెళ్లాలని చూడగా.. డోరు లాక్ చేసింది ఉంది. దీంతో కొద్ది సేపు ఎదరు చూశారు. అయినా డోరు తెరుచుకోలేదు. దీంతో మరింత సమయం వేచి చూశారు. అయితే ఎంత సేపు ఎదురుచూసినా ఆ డోరు మాత్రం తెరుచుకోలేదు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Train Viral Video: సినిమాను తలదన్నే సీన్.. దొంగ కోసం రైలు ఆపి మరీ రన్నింగ్.. చివరకు..

Train Viral Video: సినిమాను తలదన్నే సీన్.. దొంగ కోసం రైలు ఆపి మరీ రన్నింగ్.. చివరకు..

రన్నింగ్ రైల్లో ఓ దొంగ ఎవరిదో ఫోన్ లాక్కుని కిందకు దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. బాధితుడు అలెర్ట్ కావడంతో చివరకు ప్రయాణికులంతా కలిసి.. రైలు ఆపి దొంగ కోసం కిందకు దూకేశారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Special Trains: ఆయుధ పూజ, దీపావళి ప్రత్యేక రైళ్లు

Special Trains: ఆయుధ పూజ, దీపావళి ప్రత్యేక రైళ్లు

ఆయుధపూజ, దీపావళిని పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.06151 చెన్నై సెంట్రల్‌-కన్నియాకుమారి వారాంతపు ప్రత్యేక రైలు ఈ నెల 22,29, అక్టోబరు 6,13,20 తేదీల్లో చెన్నై సెంట్రల్‌ నుంచి రాత్రి 11.50కు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.20 గంటలకు కన్నియాకుమారి చేరుకుంటుంది.

Train Viral Video: రెండు బోగీల మధ్య ఇంత సందేశం ఉందా.. ఈ వీడియోలో తేడా ఏముందో మీరే చూడండి..

Train Viral Video: రెండు బోగీల మధ్య ఇంత సందేశం ఉందా.. ఈ వీడియోలో తేడా ఏముందో మీరే చూడండి..

ఓ రైలు స్టేషన్‌లోకి వచ్చి ఆగుతుంది. దీంతో ప్రయాణికులు మొత్తం రైలు ఎక్కేందుకు పరుగులు పెడతారు. రైల్లో చాలా బోగీలు ఉన్నా కూడా.. ప్రయాణికులంతా జనరల్ బోగీ ఎక్కేందుకు పోటీపడుతున్నారు. దీంతో..

Special Trains: ఆయుధపూజ, దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు..

Special Trains: ఆయుధపూజ, దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు..

ఆయుధపూజ, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.06012 నాగర్‌కోయిల్‌-తాంబరం ప్రత్యేక వారాంతపు సూపర్‌ ఫాస్ట్‌ రైలు ఈ నెల 28, అక్టోబరు 5,12,19,26 తేదీల్లో (ఆదివారం) నాగర్‌కోయిల్‌లో రాత్రి 11.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు తాంబరం చేరుకుంటుంది.

Chennai  News: విద్యుత్‌ రైళ్లలో సీట్లపై కాళ్లు పెడితే శిక్ష

Chennai News: విద్యుత్‌ రైళ్లలో సీట్లపై కాళ్లు పెడితే శిక్ష

నగరం నుంచి శివారు ప్రాంతాలకు నడుపుతున్న విద్యుత్‌ సబర్బన్‌ రైళ్లలో ప్రయాణం చేస్తున్నవారు ఎదురుగా వున్న సీట్లపై కాళ్లు పెడితే చట్టపరమైన చర్యలుంటాయని దక్షిణ రైల్వే హెచ్చరించింది. నగరం నుంచి ప్రతిరోజు తిరువళ్లూరు, ఆవడి, అరక్కోణం, తిరుత్తణి, గుమ్మిడిపూండి, సూళ్లూరుపేటలకు నడుపుతున్న విద్యుత్‌ సబర్బన్‌ రైళ్లలో లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారు.

Metro Trains: 15 నుంచి మెట్రోరైలు వేళల్లో మార్పులు

Metro Trains: 15 నుంచి మెట్రోరైలు వేళల్లో మార్పులు

స్థానిక వడపళని రైల్వేస్టేషన్‌ పైభాగంలో రెండో దశ నిర్మాణపనుల కారణంగా గ్రీన్‌ లైన్‌ మార్గంలో మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు జరిగాయి. కోయంబేడు నుంచి అశోక్‌ నగర్‌ వరకు మెట్రోరైలు సేవల్లో ఈ నెల 15 నుంచి 19వ తేది వరకు తాత్కాలికంగా మార్పులు చేశారు.

Special trains: అక్టోబరు 5 నుంచి వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లు

Special trains: అక్టోబరు 5 నుంచి వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల డిమాండ్‌ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 5 నుంచి 27 వరకు తిరుపతి-అనకాపల్లె-తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

Hyderabad: విశాఖ టు న్యూఢిల్లీ.. వయా సికింద్రాబాద్‌.. విషయం ఏంటంటే..

Hyderabad: విశాఖ టు న్యూఢిల్లీ.. వయా సికింద్రాబాద్‌.. విషయం ఏంటంటే..

గంజాయి సరుకుతో రైల్లో ఢిల్లీకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరిని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. గురువారం సికింద్రా బాద్‌ జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను రైల్వే డీఎస్పీ జావెద్‌, ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌తో కలిసి వెల్లడించారు.

Secunderabad: రైల్వే ప్రయాణికులకో గుడ్‌న్యూస్‌.. అదేంటో తెలిస్తే..

Secunderabad: రైల్వే ప్రయాణికులకో గుడ్‌న్యూస్‌.. అదేంటో తెలిస్తే..

రానున్న దసరా, దీపావళి, ఛట్‌ల పండగల దృష్ట్యా ప్రయాణికుల కోసం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక రైళ్లను నడపడానికి దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రద్దీ నెలకొన్న దృష్ట్యా కొన్ని రైళ్లను సనత్‌నగర్‌-అమ్ముగూడ-మౌలాలీ-చర్లపల్లి మీదుగా మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి