Home » Travel
భారత దేశ వైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి భారత్కు మాత్రమే సొంతమైన కొన్ని ప్రత్యేకతల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ప్రపంచంలో రెండవ అత్యంత శీతల ప్రదేశం మన భారత్లోనే ఉందని మీకు తెలుసా? మరి ఈ ప్రదేశం ఎక్కడుందో, ఇక్కడి విశేషాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం పదండి.
దాదాపు ఐదేళ్ల తర్వాత కైలాష్ మానస సరోవర్ యాత్ర జూన్ 2025లో పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, కైలాస మానస సరోవర్ యాత్ర అంటే ఏంటి? ఈ పవిత్రమైన యాత్రకు ఎలా వెళ్లాలి? ఎంత ఖర్చు అవుతుంది? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశంలో 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అలాంటి కొన్ని అద్భుతమైన చారిత్రక కట్టడాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
నవంబర్లో ప్రకృతి మరింత అందంగా ఉంటుంది. చల్లని వాతావరణం, మంచుతో కప్పబడిన పర్వతాలు ప్రకృతిని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. కాబట్టి..
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే ఆ హుషారే వేరు.! ఈ వేడుక కోసం ఊర్లకు వెళ్లేందుకు పలువురు ప్రణాళికలు సిద్ధం చేస్కుంటుంటారు. ఇక ప్రయాణ విషయానికొస్తే రైళ్లలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయి.. రెండు నెలల ముందే వెయిటింగ్ లిస్ట్ చూపిస్తోంది. వందేభారత్ రైలుకూ వెయిటింగ్ చూపిస్తుండటంతో.. సంక్రాంతి వేళ రద్దీ ఏమేర ఉండనుందో ఊహకందదేమో..!
ఫారన్ ట్రిప్కు ప్లాన్ చేసుకునే వారికి ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ దేశాల పర్యటనకు వెళ్లే వారికి అందుకు అనుగుణంగా ధరలను నిర్ణయిస్తుంది.
విదేశీ విహారయాత్రకు వెళ్లాలనుకునే వారికి ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి మలేషియా, సింగపూర్ వెళ్లానుకునే పర్యాటకుల కోసం ప్యాకేజీను ఐఆర్సీటీసీ తీసుకు వచ్చింది.
కార్తీక మాసంలో భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా శైవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు. వీరందరి కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
పెళ్లిళ్ల సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది, నూతన వధూవరులు హనీమూన్కు ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తున్నారా? ఇండియాలో తక్కువ బడ్జెట్లో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..