Home » Travel
కర్నూలులో దగ్ధమైన వి కావేరి ట్రావెల్స్ బస్సు రిజిస్ట్రేషన్లలో భారీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. సదరు బస్సుకు పలుసార్లు, పలురాష్ట్రాల్లో రెండు రకాలుగా రిజిస్ట్రేషన్లు చేయించినట్టు తెలుస్తోంది. తెలంగాణ, ఒడిశా, డామన్ అండ్ డయ్యులో..
భవ్య గుజరాత్ పేరుతో తీసుకొచ్చిన ఈ టూర్లో గుజరాత్లోని ప్రముఖ దర్శనీయ ప్రదేశాలను సందర్శించవచ్చు. అక్టోబర్ 26 నుంచి యాత్ర ప్రారంభంకానుండగా.. తొమ్మిది రాత్రులు, పది రోజులు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ఈ ప్రదేశాలను సందర్శించవచ్చు.
షిర్డీ సాయిబాబా భక్తులకు IRCTC బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం అతి తక్కువ ధరకే హైదరాబాద్ టూ షిర్డీ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.
రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టం. ఎందుకంటే ఇది సౌకర్యవంతంగా ఉండటంతో పాటు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అయితే, ఈ రైళ్లలో ప్రయాణించాలంటే మాత్రం ఆస్తులు అమ్మాల్సిందే.
ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20వ తేదీ సోమవారం నాడు జరుపుకుంటారు. అయితే, దీపావళి సందర్భంగా, దేశంలో దీపావళిని ప్రత్యేకంగా జరుపుకునే నగరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
అక్టోబర్లో ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?శరదృతువులో US లోని ఈ 5 లొకేషన్లను అస్సలు మిస్ అవకండి!
ఈసారి హెన్లీపాస్ పోర్డు ఇండెక్స్లో భారత్ 5 స్థానాల మేర దిగజారి 85 ర్యాంకుకు పరిమితమైంది. అమెరికాకు టాప్ టెన్లో చోటు దక్కలేదు. తొలిసారిగా 12వ స్థానానికి పరిమితమైంది.
మీరు దుబాయ్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే, పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి. లేదంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది.
అంతర్జాతీయ లాజిస్టిక్స్, సరిహద్దు రవాణాలో విశ్వసనీయ సంస్థ అయిన గరుడవేగ (Garudavega), తాజా U.S కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అవసరాలకు పూర్తిగా అనుగుణంగా ఉందని ప్రకటించింది. భారతదేశం నుండి యునైటెడ్ స్టేట్స్కు మరింత సజావుగా..
నేపాల్ ఒక ప్రకృతి సౌందర్యంతో నిండిన దేశం. హిమాలయ పర్వత శ్రేణుల మధ్య సేదతీరే ఈ దేశం ప్రతి సంవత్సరం వేలాది దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంది.