Home » Travel
ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన తాజ్ మహల్ ప్రేమకు చిహ్నంగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. అయితే, ఆగ్రా నగరంలోని..
నవరాత్రి పండుగ ఆధ్యాత్మికతకు ప్రత్యేకమైనది. ఈ సందర్భంగా IRCTC భక్తుల కోసం ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీను ప్రకటించింది.
మీరు ఎప్పటినుంచో జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని చూస్తున్నారా. అలాంటి వారి కోసం భారతీయ రైల్వే ఓ అద్భుతమైన యాత్రను ప్రకటించింది. ట్రైన్ ద్వారా 7 జ్యోతిర్లింగాల యాత్రను తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఐఆర్సీటీసీ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. కేవలం 18 వేలలో అయోధ్య, సిమ్లా, రాజస్థాన్ ట్రిప్కు వెళ్లే అవకాశం కల్పిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను లేట్ చేయకుండా తెలుసుకుందాం..
విశ్రాంతి కోసం చాలా మంది ఇతర దేశాలకు వెళ్తుంటారు. అయితే, ప్రపంచంలో టూరిస్టులు ఎక్కువగా వెళ్లే దేశం ఏదో తెలుసా?
గణేశుడిని భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పూజిస్తారు. అయితే, ప్రపంచంలోనే ఎత్తైన గణేశ్ విగ్రహం ఏ దేశంలో ఉందో మీకు తెలుసా?
ప్రకృతి ప్రేమికుల కోసం IRCTC కూర్గ్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ అందమైన ప్రదేశాన్ని సందర్శించేందుకు తక్కువ ఖర్చుతో కూడిన ప్యాకేజీని అందిస్తోంది.
హైవే మీద ప్రయాణం అంటే సౌకర్యంగా గమ్య స్థానానికి చేరుకోవాలని మనం కోరుకుంటాం. కానీ టోల్ బూత్ల వద్ద క్యాష్ చెల్లిస్తూ సమయం వృథా చేయకూడదనుకునే వారికి FASTag ఏడాది పాస్ మంచి పరిష్కారం. కానీ ఇది తీసుకున్న తర్వాత కొన్ని విషయాలు పాటించకపోతే రూ.3,000 నష్టపోయే ఛాన్సుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
హైదరాబాద్ నగరవాసులకు చల్లని కబురు వినిపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు ఊరటనిచ్చే వార్త వెల్లడించారు. మెట్రోలో ప్రయాణికుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో.. సిటీలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను పూర్తి ఏసీ కోచ్లుగా మార్చనున్నట్లు ప్రకటించారు.
అనుకోని విధంగా కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు రైలు టికెట్లను క్యాన్సిల్ చేస్తుంటారు. కానీ, రద్దు చేసే ముందు ప్రతిఒక్కరూ రీఫండ్ రూల్స్ గురించి తెలుసుకుంటే మంచిది. ఏసీ, స్లీపర్, తత్కాల్ ఇలా ఒక్కో రకం టికెట్ పై ఒక్కో విధంగా క్యానిలేషన్ ఛార్జీలు, రీఫండ్ లభిస్తాయి.