Home » Trending News
అమరనాథ్ యాత్రకు వెళ్తున్న బస్సులకు ప్రమాదం జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
India on Dalai Lama Successor: దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనా (China)కు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. దలైలామా (Dalai Lama)కు మాత్రమే తన వారసుడిని ఎంచుకునే హక్కు ఉంటుందని గురువారం ఓ ప్రకటనలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) స్పష్టం చేశారు.
దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా, తమ 2G హ్యాండ్సెట్ వినియోగదారుల కోసం నూతనంగా వీ గ్యారెంటీ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఈ వినూత్న పథకం ద్వారా..
ఈ హాటల్లోకి అడుగు పెట్టగానే సిబ్బంది సాదరంగా స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్తారు. అన్ని హోటల్స్లాగే ఇక్కడ కూడా కస్టమర్ల ముందు మెనూ కార్డు పెడతారు. అయితే ఆ కార్డు చూసిన తర్వాత నోటితో ఆర్డర్ చేయకుండా కోడ్స్ ద్వారా సైగలతో ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఈ హోటల్ గురించి తెలుసుకున్న వారంతా.. సదరు యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందిస్తున్నారు..
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో అమాయక ప్రజలు అశువులుబాసిన విషయం తెలిసిందే. ఈ ఘటన భారతదేశం మొత్తాన్ని అట్టుడికేలా చేసింది. ఈ దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాాజాాగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది..
ఓలా, ఉబర్ వంటి యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసులు తమ కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. రద్దీగా ఉన్న సమయాల్లో రేట్లు పెంచుకోవచ్చంటూ.. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ.. మోటార్ వెహికిల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ను జారీ చేసింది.
వింత వింత నిర్మాణాల గురించి తరచూ వింటుంటాం, చూస్తుంటాం. రోడ్డుకు రెండు వైపులా స్తంభాలు వేసి, దానిపై ఇల్లు కట్టడం, తక్కువ స్థలంలో ఎత్తుగా నిర్మించిన భవనం, త్రికోణం ఆకారంలో అపార్ట్మెంట్ నిర్మించడం చూశాం. ఇలాంటి..
అమృత్సర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా AI454 విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం ఢిల్లీలో ల్యాండ్ అవుతుందనగా.. ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ మొదలైంది. చివరకు ఏం జరిగిందంటే..
తెలంగాణకు సంబంధించిన పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది 38,741 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయగా.. అందులో 24,415 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు తెలిపింది.
Puri Rath Yatra 2025 Begins: ప్రపంచ ప్రసిద్ధ పూరీ రథయాత్ర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా దేశవిదేశీ భక్తులు పూరీకి తండోపతండాలుగా తరలివస్తున్నారు. యాత్ర సజావుగా సాగేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేసింది.