Home » Trending News
పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందని 19 ఏళ్ల యువతిని దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. బుర్ఖాతో ఇంట్లోకి ప్రవేశించి ఆమెను ఐదు అంతస్తుల భవనం నుంచి తోసివేసిన అమానుష ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
Kamna Subha Mishra: భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా (Shubham Shukla) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. అంతకుముందుగా ఆయన తన భార్య కామ్నా కోసం ఒక భావోద్వేగపూరిత లేఖ రాశాడు. ప్రస్తుతం అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2023 నంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకూ ఫోన్ ట్యాపింగ్ భారీగా జరిగినట్లు గుర్తించారు. ప్రణీత్ రావు అండ్ టీమ్ కలిసి ఏకంగా 4,013 ఫోన్ నంబర్లను ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఆలయంలో ఇలాంటి చోరీలు ఇది కొత్తేం కాదు. 2015లో ఆలయ అధికారులు సుప్రీం కోర్టుకు ఆడిట్ రిపోర్ట్ సమర్పించారు. ఆలయంలో 266 కిలోల బంగారం మాయమైనట్లు ఆ రిపోర్టులో వెల్లడించారు. అలకరణ నిమిత్తం..
Masoud Pezeshkian About Nuclear Activities: ఇరాన్ అణు కార్యకలాపాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ముందుకెళ్తోంది. అలాగే అమెరికా కూడా టెహ్రాన్ అణు చర్చలకు అంగీకరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అయినా, ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అణుకార్యకలాపాలు ఆపబోమని తేల్చి చెప్పింది.
హనుమకొండ : బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వరంగల్ సుబేదారీ పోలీసులు అరెస్టు చేశారు.
CM Chandrababu Yogandhra speech: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వైజాగ్ సాగర తీరంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'యోగాంధ్ర' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. యోగాను ప్రపంచానికి పరిచేసిందే ప్రధాన మంత్రి మోదీ అని అన్నారు.
Pawan Kalyan speech Yogandhra: విశాఖ తీరంలో జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. ప్రపంచ యోగా దినోత్సవం భారతవనికి దక్కిన గొప్ప గౌరవమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Meghalaya Missing Couple Latest Update: రాజా రఘువంశీ హత్య కేసులో పోలీసుల విచారణలో మరో కొత్త పేరు బయటకొచ్చింది. సోనమ్ రఘువంశీ ఫోన్ నుండి లభించిన ఆధారాల ప్రకారం పెళ్లికి ముందు సంజయ్ వర్మ అనే వ్యక్తితో 39 రోజుల వ్యవధిలో ఏకంగా 234 సార్లు ఎందుకు కాల్ చేసింది అన్నది సస్పెన్స్ గా మారింది.
ఇరాన్లోని అనేక అణు కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాషింగ్టన్కు చెందిన ఇరానియన్ మానవ హక్కుల సంస్థ ప్రకారం.. ఇజ్రాయెల్ జూన్ 13 నుంచి జరిపిన దాడుల్లో..