• Home » Trending News

Trending News

Jemimah Rodrigues: టీమిండియాలో 12th ప్లేయర్.. ఎవరో తెలుసా!

Jemimah Rodrigues: టీమిండియాలో 12th ప్లేయర్.. ఎవరో తెలుసా!

జట్టు అంతా ఓ పక్కన ప్రాక్టీస్ సెషన్‌లో బిజీగా ఉంటే.. మరోవైపు అనుకోని అతిథి మైదానంలోకి ఎంటర్ అయ్యింది. బంతిని పట్టుకుని గ్రౌండ్ అంతా తిరగడం ప్రారంభించింది. ఈ అతిథిని టీమిండియా స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ అందరికి పరిచయం చేసింది..

Team India: ఉబర్ బుక్ చేసుకున్న భారత ప్లేయర్లు!

Team India: ఉబర్ బుక్ చేసుకున్న భారత ప్లేయర్లు!

ఓ వైపు మ్యాచ్‌ల టెన్షన్ ఉండగా.. మరోవైపు భారత యువ ఆటగాళ్లు షికార్లు చేస్తున్నారు. వాళ్లే స్వయంగా ఉబర్ బుక్ చేసుకుని మరీ వెళ్లారు. ఇంతకీ ఎవరు వెళ్లారు. ఎక్కడికి వెళ్లారంటే...

Pro Kabaddi League Season-12: తుది అంకానికి చేరిన పీకేఎల్.. గెలుపెవరిదో?

Pro Kabaddi League Season-12: తుది అంకానికి చేరిన పీకేఎల్.. గెలుపెవరిదో?

ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 చివరి అంకానికి చేరుకుంది. రెండు నెలల పాటు ఉత్కంఠబరితంగా సాగిన కబడ్డీ.. అసలు సిసలు సమరానికి సిద్దమైంది. హోరాహోరి మ్యాచ్‌లతో లీగ్ దశ ముగియగా.. ఇవాళ (శనివారం) నుంచి ప్లే ఆఫ్స్ ప్రారంభం కానున్నాయి..

Nithish Kumar Reddy: నితీశ్‌ను అందుకే పక్కన పెట్టారా..?

Nithish Kumar Reddy: నితీశ్‌ను అందుకే పక్కన పెట్టారా..?

గాయం కారణంగా నితీశ్, అర్ష్‌దీప్‌లను పక్కన పెట్టి వీరి స్థానాల్లో కుల్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణను తీసుకుంది. తాజాగా నితీశ్ గాయంపై బీసీసీఐ స్పందించింది. ‘రెండో వన్డే ఆడుతున్నప్పడు నితీశ్ ఎడమ తొడ కండరాలు పట్టేశాయి. అందుకే మూడో వన్డే సెలక్షన్ కోసం..

Kurnool Bus Accident: బస్సు ప్రమాదం జరిగిందిలా.. మొత్తం ప్రయాణికులు వీరే..

Kurnool Bus Accident: బస్సు ప్రమాదం జరిగిందిలా.. మొత్తం ప్రయాణికులు వీరే..

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వీ కావారే ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు కర్నూలుకు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. బైకును ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

BREAKING: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం

BREAKING: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Kakinada Girl Incident: బాలికపై వృద్ధుడి అత్యాచారం.. నిర్ధారించిన పోలీసులు..

Kakinada Girl Incident: బాలికపై వృద్ధుడి అత్యాచారం.. నిర్ధారించిన పోలీసులు..

తునిలో బాలికపై వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు వివరాలు వెల్లడించారు. బాలికపై నిందితుడు నారాయణ రావు(62) అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు.

JC Prabhakar Reddy: జేసీకి షాక్.. చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ..

JC Prabhakar Reddy: జేసీకి షాక్.. చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ..

ఏఎస్పీ రోహిత్‌పై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లా ఎస్పీ జగదీష్‌ స్పందించారు. ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజాయితీగా పనిచేసే అధికారిపై బెదిరింపు ధోరణి తగదని హితవుపలికారు.

Watch Viral Video: భవనం పైనుంచి పడిపోయిన పిల్లాడు.. క్యాచ్ పట్టుకున్న వ్యక్తి.. వీడియో వైరల్..

Watch Viral Video: భవనం పైనుంచి పడిపోయిన పిల్లాడు.. క్యాచ్ పట్టుకున్న వ్యక్తి.. వీడియో వైరల్..

ఇంటి రెండో అంతస్తులో ఓ పిల్లాడు రెయిలింగ్ పట్టుకుని వేలాడుతున్నాడు. ఇలా చాలా సేపు రెయిలింగ్ పట్టుకున్న ఆ పిల్లాడు.. తర్వాత చేయి వదిలేశాడు. దీంతో నేరుగా కిందకు దూసుకొచ్చాడు. అయితే అదే సమయంలో ఓ వ్యక్తి కింద నడుస్తూ వెళ్తున్నారు. చివరకు ఏమైందో మీరే చూడండి..

Crime In Train:  కదులుతున్న రైల్లో అమానుష ఘటన.. ఒంటరిగా ఉన్న మహిళపై..

Crime In Train: కదులుతున్న రైల్లో అమానుష ఘటన.. ఒంటరిగా ఉన్న మహిళపై..

ఏపీలోని గుంటూరు రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చర్లపల్లి వెళ్తున్న మహిళ.. గుంటూరులో రైలెక్కింది. అయితే రైలు రన్నింగ్‌లో ఉండగా.. ఆమెకు షాకింగ్ అనుభం ఎదురైంది. గుర్తుతెలియని ఓ వ్యక్తి సదరు మహిళను టార్గెట్ చేశాడు. పక్కన ఎవరూ లేని సమయంలో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి