Home » Trending News
కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు గురువారం రాత్రి రక్తసిక్తంగా మారింది. బన్ని ఉత్సవం సందర్భంగా అర్ధరాత్రి అమ్మవారి వివాహం, ఊరేగింపు మొదలైంది. అయితే ఈ సందర్భంగా దేవతామూర్తులను తీసుకెళ్లే విషయంలో భక్తుల మధ్య పోటీ మొదలైంది.
ఢిల్లీ బాబా చైతన్యానంద సరస్వతి కేసులో షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థినులను లైంగికంగా వేధించిన సదరు బాబాను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో అతడి ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో..
దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగే సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
మన దేశంలో అత్యంత ప్రమాదకరమైన గ్రామాలు కొన్ని ఉన్నాయి. ఈ గ్రామాల్లోకి జీవించే వారు నిత్యం ప్రాణ భయంతో గడుపుతుంటారు. ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందో తెలీని పరిస్థితి ఉంటుంది. క్రూరమృగాలతో కొన్ని చోట్ల, దెయ్యాల భయంతో ఇంకొన్నిచోట్ల..
కోళ్లను పెంచినట్లుగానే తేళ్లను కూడా పెంచుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. వేల సంఖ్యలో తేళ్లను బాక్సుల్లో పెట్టి మరీ పెంచుతున్నారు. ఇంతకీ ఈ తేళ్లను ఎందుకు పెంచుతున్నారు, ఎక్కడ పెంచుతున్నారు.. ఈ తేలు విషం లీటర్ ఎంత అమ్ముడుపోతోంది.. తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్ లో మరో గంటలో భారీ వర్షం పడుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది.
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ ఇంటి బయట చాలా మంది మనుషులు కనిపిస్తుంటారు. అయితే వారిలో రెండు రోబోలు కూాడా ఉన్నాయి. అవి అచ్చం మనుషుల్లాగే ఉన్నాయి. ఆ రెండు రోబోలు ఎక్కడున్నాయో కనుక్కునేేందుకు ప్రయత్నించండి..
దశాబ్దం క్రితం వరకు పేదరికం, నిరుద్యోగం, ఆహార సంక్షోభం వగైరా సమస్యలకు దారితీస్తోందనే సాకుతో జనాభా పెరుగుదల (జనాభావిస్ఫోటం)పై ఆందోళనలుండేవి. ఇటీవల అంతకంతకు పెరుగుతున్న జనాభాను మానవవనరులుగా పరిగణించే సానుకూల భావన ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇద్దరు వద్దు... ఒక బిడ్డే ముద్దు అనే నినాదాలకు చెల్లుచీటీ రాస్తూ ఆ మధ్య ప్రధాన మంత్రి నరేంద్రమోదీ , ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ పిలుపునివ్వడం తెలిసిందే.
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తుంటాయి. అడవి మొత్తం పెద్ద పెద్ద చెట్లు, గడ్డితో పచ్చగా కనిపిస్తోంది. అయితే ఇదే చిత్రంలో ఓ చిరుతపులి దాగి ఉంది. అదెక్కడుందో 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
తెలంగాణ గ్రూప్-1 ఫలితాలను టీజీపీఎస్సీ బుధవారం అర్ధరాత్రి తర్వాత విడుదల చేసింది.