Home » Trending Videos
చిలుక అనగానే మనకు టక్కున గుర్తొచ్చే సీన్... చిలుక జోస్యం. పంజరంలో నుంచి బయటికి వచ్చిన చిలుక.. బయట పరిచి ఉన్న అనేక కార్డ్స్లో ఒకదాన్ని ముక్కుతో పట్టుకుని తన యజమాని చేతికి అందిస్తుంది. ఆ వ్యక్తి దాన్ని చూసి వచ్చిన వారికి జ్యోతిష్యం చెబుతాడు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే..
చావు ఎప్పుడు, ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటిదాకా సంతోషంగా ఉన్న వారు సడన్గా చనిపోతుంటారు. అలాగే కొందరు ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్.. చనిపోయిన విధానం చూసి అంతా అయ్యో పాపం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోమరితనం మనిషికి పెద్ద శత్రువు. దీనికి అలవాటుపడిన వారు ఏ పనీ చేయకుండా, ఏ లక్ష్యం లేకుండా ఉంటారు. కొందరు ఈ నిర్లక్ష్యం కారణంగా తీవ్రంగా నష్టపోతుంటారు కూడా. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
రన్నింగ్ రైల్లో ఓ యువకుడు, మహిళ చేసిన నిర్వాకం అందరికీ కోపం తెప్పిస్తోంది. బోగీ డోరు వద్ద ప్రమాదకరంగా నిలబడ్డ వారు.. ఏకంగా అక్కడే సరసాలు మొదలెట్టారు. పక్కన ప్రయాణికులు ఉన్నారనే స్పృహ కూడా లేకుండా ఆ వ్యక్తి..
జగన్ రెడ్డి పులివెందుల పర్యటనలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పులివెందుల క్యాంప్ కార్యాలయంలో జగన్.. ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా..
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇంచార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్కు పెను ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు ఎమ్మెల్యే, ఇంచార్జ్ కలెక్టర్తో పాటూ అధికారులు కూడా వెళ్లారు. అయితే..
ఓ పరీక్ష కేంద్రంలో విద్యార్థులంతా పరీక్ష రాస్తున్నారు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా కూడా వారిలో కొందరు విద్యార్థులు చేసిన నిర్వాకం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. పరీక్షకు ప్రిపేర్ కాని వారంతా.. ఎలాగైనా కాపీ కొట్టి పాస్ కావాలని ఫిక్స్ అయ్యారు. అయితే..
పక్కన పడేసిన ప్లాస్టిక్ బాటిల్ను ఓ వ్యక్తి తిరిగి వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. బాటిల్ను సగానికి కత్తిరించిన అతను.. దాన్ని తిరిగి వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..
ఆన్లైన్లో పైరసీ వెబ్సైట్ల దందా ఆగడం లేదు. మూవీరూల్జ్లో ఒక్క రోజులోనే కొత్త సినిమాలు ప్రత్యక్షమయ్యాయి. శుక్రవారం రిలీజైన అన్ని సినిమాలను పైరసీ చేశారు.
ఓ ఏనుగు పిల్ల నీళ్లు తాగే క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. బయటికి రాలేక గిలగిలా కొట్టుకుంటూ ఉంది. ఇంతలో దూరం నుంచి గమనించిన పెద్ద ఏనుగులు.. పరుగు పరుగున అక్కడికి చేరుకున్నాయి..