• Home » Trending

Trending

Solo Train Travel: భారత్ ఇంతగా మారిపోయిందా.. మహిళ పోస్టు నెట్టింట వైరల్

Solo Train Travel: భారత్ ఇంతగా మారిపోయిందా.. మహిళ పోస్టు నెట్టింట వైరల్

రైల్లో రాత్రి వేళ ఒంటరిగా ప్రయాణించిన ఓ మహిళ తన అనుభవాన్ని నెట్టింట పంచుకున్నారు. భారత్‌ ఇంతగా పురోగమించిందంటే ఆశ్చర్యంగా ఉందంటూ ఆమె కామెంట్ చేశారు. ఈ పోస్టుపై ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

Srushti Test Tube Baby case: 'సృష్టి' కేసులో బిగ్ ట్విస్ట్.. IVF అవసరం లేకున్నా తప్పుదోవ..

Srushti Test Tube Baby case: 'సృష్టి' కేసులో బిగ్ ట్విస్ట్.. IVF అవసరం లేకున్నా తప్పుదోవ..

సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో ట్విస్ట్.. గర్భం దాల్చే సామర్థ్యం ఉన్నా సోనియా దంపతులను తప్పుదోవ పట్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ యాజమాన్యం. సరోగసి ద్వారానే బిడ్డను కనాలని డాక్టర్ నమ్రత ఒత్తిడి చేయడంతో చివరికి..

Woman Regret Divorce: తల్లిదండ్రుల మాటలు విని భర్తకు విడాకులిచ్చి తప్పు చేశా.. మహిళ ఆవేదన నెట్టింట వైరల్

Woman Regret Divorce: తల్లిదండ్రుల మాటలు విని భర్తకు విడాకులిచ్చి తప్పు చేశా.. మహిళ ఆవేదన నెట్టింట వైరల్

తల్లిదండ్రుల తప్పుడు మాటల ప్రభావానికి లోనై భర్తను శాశ్వతంగా దూరం చేసుకున్నందుకు ఓ మహిళ నెట్టింట పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. ఈ పోస్టుపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Bangalore Landlord: ఇలాంటి ఇంటి ఓనర్లు కూడా ఉంటారా.. అద్దెకున్న యువకుడికి ఎలాంటి గిఫ్ట్

Bangalore Landlord: ఇలాంటి ఇంటి ఓనర్లు కూడా ఉంటారా.. అద్దెకున్న యువకుడికి ఎలాంటి గిఫ్ట్

ఇళ్లు ఖాళీ చేసే సమయంలో ఓనర్ ఇచ్చిన సర్‌ప్రైజ్ చూసి యువకుడు ఆశ్చర్యపోయాడు. తమ ఇంటి ఓనర్ ఎంత మంచి వ్యక్తో చెబుతూ అతడు పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇలాంటి వాళ్లు భూమ్మీద ఇంకా ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తోందని కొందరు కామెంట్ చేశారు.

Indians Abroad: సింగపూర్ ఎయిర్‌పోర్టులో భారతీయుల రచ్చ.. పరువు తీసేశారంటూ జనాల ఆగ్రహం

Indians Abroad: సింగపూర్ ఎయిర్‌పోర్టులో భారతీయుల రచ్చ.. పరువు తీసేశారంటూ జనాల ఆగ్రహం

సింగపూర్‌లో కొందరు భారతీయులు అనుచితంగా ప్రవర్తించారంటూ ముంబై వ్యక్తి ఒకరు పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. భారతీయుల అందరి పరువూ తీసేలా ప్రవర్తించారంటూ ఆ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు.

UP Shocker:  పెళ్లయిన పాతికేళ్ల తరువాత భర్తకు షాక్.. భార్య 25 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడటంతో..

UP Shocker: పెళ్లయిన పాతికేళ్ల తరువాత భర్తకు షాక్.. భార్య 25 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడటంతో..

పెళ్లయిన పాతికేళ్లకు ఓ వివాహిత తన బంధువైన 25 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. అతడితోనే ఉంటానని ఆమె తెగేసి చెప్పడంతో భర్త చేసేదేంలేక పక్కకు తప్పుకున్నాడు. యూపీలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది.

Yanamala: రెవెన్యూ రికవరీ చట్టం తెచ్చి జగన్ దోచిన రూ.3500 కోట్లు వసూలు చేయాలి: యనమల

Yanamala: రెవెన్యూ రికవరీ చట్టం తెచ్చి జగన్ దోచిన రూ.3500 కోట్లు వసూలు చేయాలి: యనమల

ప్రజలను మోసం చేసి మద్యం కుంభకోణంలో జగన్ దోచుకున్న రూ.3500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూటమి ప్రభుత్వానికి సూచించారు. రెవెన్యూ రికవరీ చట్టం లేదా కొత్త చట్టం తీసుకొచ్చి జగన్ కాజేసిన సొమ్మును ప్రభుత్వం వసూలు చేయాలని అన్నారు.

Stealing Food in Train: రైల్లో చిరు వ్యాపారి నుంచి జ్యూస్ ప్యాకెట్ చోరీ.. ఏం సంస్కారం రా నాయనా..

Stealing Food in Train: రైల్లో చిరు వ్యాపారి నుంచి జ్యూస్ ప్యాకెట్ చోరీ.. ఏం సంస్కారం రా నాయనా..

రైల్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడు చిరు వ్యాపారి నుంచి జ్యూస్ ప్యాకెట్ చోరీ చేసిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఇంతటి నీచానికి దిగజారిన సదరు యువకుడిపై జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు.

Pit Bull Attack: ఇదేం పైశాచికత్వం రా.. చిన్నారిపై పిట్ బుల్ కుక్కను ఉసిగొల్పి..

Pit Bull Attack: ఇదేం పైశాచికత్వం రా.. చిన్నారిపై పిట్ బుల్ కుక్కను ఉసిగొల్పి..

ముంబైలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆటోలో ఆడుకుంటున్న బాలుడిపై ఓ వ్యక్తి తన పెంపుడు పిట్ బుల్ కుక్కను ఉసిగొల్పాడు. అది బిడ్డ చెంపపై కొరకడంతో స్వల్పంగా గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Woman Brain Cancer: క్యాన్సర్‌తో మరణం అంచున యువతి.. మిగిలిన టైంలో ఏం చేయాలో చెప్పాలంటూ పోస్టు

Woman Brain Cancer: క్యాన్సర్‌తో మరణం అంచున యువతి.. మిగిలిన టైంలో ఏం చేయాలో చెప్పాలంటూ పోస్టు

బ్రెయిన్ క్యాన్సర్ కారణంగా తనకు మరో తొమ్మిది నెలల్లో చావు పక్కా అంటూ ఓ యువతి నెట్టింట పోస్టు పెట్టింది. ఇప్పటివరకూ లైఫ్ అసలు ఎంజాయ్ చేయని తాను మిగిలిన సమయాన్ని ఎలా ఆస్వాదించాలో చెప్పండంటూ నెటిజన్లను అభ్యర్థించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి