Home » Trending
విమానంలో వెజ్ ఫుడ్ లేని కారణంగా నాన్ వెజ్ ఫుడ్ తిన్న ఓ వృద్ధ ప్రయాణికుడు దుర్మరణం చెందారు. రెండేళ్ల క్రితం ఖతర్ ఎయిర్వేసులో జరిగిన ఈ ఘటనలో మృతిడి కుటుంబం తాజాగా న్యాయపోరాటం ప్రారంభించింది.
న్యూయార్క్లోని కాస్ట్కో స్టోర్లో ఇద్దరు కస్టమర్ల మధ్య జరిగిన ఘర్షణ తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఏఐ వినియోగం పెరిగే కొద్దీ విద్యుత్ వినియోగం గ్రిడ్స్ తట్టుకోలేని స్థాయికి చేరుకుంటుందని జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు హెచ్చరించారు. విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవుతాయని అన్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్గా లేని యువకుడికి ఓ షాకింగ్ అనుభవం ఎదురైంది. యువకుడు చదువయ్యాక ఇండియాకు తిరిగెళతాడన్న నమ్మకం తమకు లేదంటూ అమెరికా అధికారులు అతడికి వీసాను నిరాకరించారు.
ఆఫ్రికా దేశమైన ఎస్వాతినీ రాజు మూడవ మెస్వాతి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 15 మంది భార్యలతో ప్రైవేట్ జెట్లో అబుదాబికి వెళ్లిన ఆయనను చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.
అర్ధరాత్రి రైల్లో కొందరు మహిళ పెద్ద పెట్టున మాట్లాడుతూ, నవ్వుకుంటూ తోటి ప్రయాణికులకు చుక్కలు చూపించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
భారతీయులు బఫేలో ఫుడ్ను తీసుకెళ్లొద్దంటూ స్విట్జర్లాండ్లోని ఓ హోటల్ చేసిన సూచన తన మనసును గాయపరిచిందని ఓ డాక్టర్ చెప్పారు. కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనను నెట్టింట ఆయన షేర్ చేసుకోగా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
స్వదేశీ మెసేజింగ్ యాప్ అరట్టైను డౌన్లోడ్ చేసుకున్నట్టు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తెలిపారు. ఇది తనకు గర్వకారణమని అన్నారు. తమను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారంటూ ఆనంద్ మహీంద్రాకు జోహో ఫౌండర్ ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణకు వచ్చిన కొత్త అల్లుడికి అత్తమామలు 101 వంటకాలతో భోజనం పెట్టారు. కానీ ఒక్క వంటకం తగ్గడంతో అతడికి అదనంగా తులం బంగారం కూడా ఇచ్చారు. వనపర్తిలో ఈ ఘటన జరిగింది.
భారతీయుల భారీ సంఖ్యలో తొలగించిన ఓ అమెరికన్ కంపెనీ ఉదంతం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ లేఆఫ్స్ పర్వంలో బాధితుడిగా మిగిలిన ఓ వ్యక్తి ఈ పోస్టును నెట్టింట పంచుకున్నారు.