Home » TS News
కృష్ణా, గోదావరిపై అపరిష్కృతంగా ఉన్న సాగు నీటి ప్రాజెక్టులతోపాటు జలవివాదాలపై తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. జలవివాదాలపై కమిటీ అంశాన్ని ఇరు..
పన్నెండేళ్ల బాలిక సహస్ర నిండు ప్రాణాలను బలిగొన్న పదో తరగతి చదువుతున్న ఆ బాలుడు 14 హత్య తర్వాతా నిర్భీతిగా వ్యవహరించాడు. హత్య అనంతరం రక్తపుమరకలు అంటిన టీషర్టుతోనే ఇంట్లోకి వెళ్లి.. ఆ మరకలు ఇంట్లో ఎవరి కంటా పడకుండా ఉండేందుకు..
దేశంలోని అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు అగ్రస్థానంలో నిలిచారు. ఆయనకు రూ.931 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. రూ.332 కోట్లకుపైగా ఆస్తులతో అరుణాచల్ప్రదేశ్ సీఎం పెమా ఖండు రెండో స్థానంలో..
దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలోని కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ భూవిజ్ఞాన శాస్త్ర..
పోలీసు శాఖలో పని చేసే మహిళలు జాతీయ స్థాయిలో 12.32 శాతం ఉంటే, తెలంగాణలో 8.6 శాతం మాత్రమే ఉన్నారని ఇటీవల జరిగిన మహిళా పోలీసుల సదస్సు పేర్కొంది...
జాతీయ కార్మిక సంఘమైన హిందూ మజ్దూర్ సభ హెచ్ఎంఎస్ సింగరేణి గౌరవాధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కవిత ఎన్నికకు రంగం సిద్ధమైంది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం..
13 ఏళ్ల బాలికను పెళ్లాడిన సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీ్సస్టేషన్ కానిస్టేబుల్, నిత్య పెళ్లికొడుకుగా పేరొందిన బానోతు కృష్ణంరాజు 40 పై పోక్సో కేసు నమోదైంది...
కల్లోల వాతావరణం శాంతించింది. రైతుల గుండెల్లో మాత్రం అశాంతే మిగిలింది. విరామం లేకుండా కొన్నిరోజుల పాటు ఉధృతంగా కురిసిన వర్షం ఇప్పుడు లేదు. కానీ ఆ వాన మిగిల్చిన విపత్తు అన్నదాతలకు కన్నీళ్లను మిగిల్చింది. భారీ వర్షం..
తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉండే విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయుడు..
భవిష్యత్ తరాల కోసం మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని, ఈ విషయంలో వెనకడుగు వేసిది లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. నీటి వనరుల పరిరక్షణలో..