Home » TS News
పర్యావరణ అనుకూలంగా గణేశ్ చతుర్థిని జరుపుకుందామని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు..
తెలంగాణ భాషావ్యాప్తికి, సాంస్కృతిక వికాసానికి సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో..
బెల్లం వ్యాపారం చేస్తున్న మహబూబాబాద్ జిల్లా కేంద్ర వాసి నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటున్న డోర్నకల్ సీఐ భూక్య రాజేశ్ను శనివారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు...
పోలీసింగ్కు పెరుగుతున్న సైబర్ నేరాలు ప్రధాన సవాల్ అని డీజీపీ జితేందర్ తెలిపారు..
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి, జస్టిస్ సుదర్శన్రెడ్డిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు చేయడం సరికాదని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. ..
వాట్సాప్, ఈ మెయిల్ వంటి ప్రైవేటు సందేశాల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది..
హైదరాబాద్ నగరానికి మణిహారంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ సౌరకారిడార్గా మారనుంది..
మూసీ నది అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత నిధులు విడుదల చేసింది..
రాష్ట్రంలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. అరకొరగా వస్తున్న యూరియాను అధికారులు టోకెన్లు జారీ చేసి.. పోలీసుల బందోబస్తు మధ్య పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
హైడ్రా ఏం చేస్తుందన్నది ఏడాదిలో అందరికీ అర్థమవుతుంది. కాలగమనంలో హైడ్రా విశిష్టత తెలుస్తుంది. వంద, రెండు వందల ఏళ్ల హైదరాబాద్ భవిష్యత్తు కోసం.. భవిష్యత్ తరాల ఆరోగ్య జీవనం కోసం సంస్థ పని చేస్తోంది’’ అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు..