Home » TS News
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. దీంతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్యుల బృందం ఎర్రవల్లి ...
నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం వివేక్ నగర్ తండాకు చెందిన రమేష్ కార్తీక్ నాయక్ రాసిన ఆంగ్ల కవిత సీబీఎస్ఈ పాఠమైంది...
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి నాలుగు ఐఎ్సఓ సర్టిఫికేషన్ పురస్కారాలు లభించాయి..
తమ ప్రభుత్వం బీసీలకు కల్పించాలనుకుంటున్న 42 శాతం రిజర్వేషన్లకు గతంలో కేసీఆర్ చేసిన చట్టమే శాపంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి..
మొక్కజొన్న పంటకు రక్షణగా విద్యుత్తు తీగ ఏర్పాటు చేస్తుండగా.. పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్కు ఆ తీగ తగలడంతో విద్యుదాఘాతంతో తండ్రి, కొడుకు అక్కడికక్కడే మృతిచెందారు. ..
జైళ్ల శాఖ జాతీయ స్థాయి డ్యూటీ మీట్కు తెలంగాణ వేదిక కానుంది. సెప్టెంబరు 9 నుంచి 11 వరకు హైదరాబాద్ వేదికగా ఏడవ అఖిల భారత ‘ప్రిజన్ డ్యూటీ మీట్-2025’ జరగనుంది.
భక్తిశ్రద్ధలతో రథయాత్రలో పాల్గొనేందుకు వెళ్లిన తమవారు విగతజీవులుగా వాకిళ్లలోకి చేరడాన్ని ఆ కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
భక్తజనం భజనలు, నృత్యాలు, జయజయధ్వానాల మధ్య ఆనందపారవశ్యంతో సాగుతున్న ఆ రథయాత్ర చివరికి తీవ్ర విషాదంగా ముగిసింది. రథాన్ని లాగుతున్న భక్తులు విసిరివేసినట్లుగా ఎగిరి దూరంగా పడ్డారు...
రాష్ట్రవ్యాప్తంగా డైట్ కళాశాలల్లో 412 అతిథి అధ్యాపకులు, కార్యాలయ సహాయకులు, డ్రైవర్ల పోస్టులకు ప్రభుత్వం అనుమతించింది..
అభ్యంతరాలకు సెప్టెంబరు 5 వరకు గడువు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సొంతిళ్లపై సోలార్ రూఫ్టాప్ పెట్టుకుని అక్కడ ఉత్పత్తయ్యే కరెంట్ను హైదరాబాద్లో వాడుకునేలా తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి వెసులుబాటు ఇవ్వనుంది. దీనికి సంబంధించిన నిబంధనలను ..