Home » Uttar Pradesh
లగ్జరీ లంబోర్గిని కారు ఎక్కాక.. డ్రైవింగ్ మన కంట్రోల్లో ఉంటుందా అంటే చాలా మందికి ఉండదు. అలా ఉండకపోతే ఇదుగో ఇలాంటి ప్రమాదాలే చోటు చేసుకుంటాయి. అతివేగంతో లంబోర్గిని కార్ డ్రైవ్ చేసి.. ఇద్దరు కార్మికులను గాయపరిచాడు ఓ వ్యక్తి. ఇది ఏంటని ప్రశ్నిస్తే.. ఎవరూ చావలేదు కదా.. ఎందుకు అరుస్తున్నారంటూ పొగరుగా మాట్లాడాడు.
నేవీ అధికారి హత్య కేసులో.. ఓ వ్యక్తి ఏకంగా పోలీసులకే షాకిచ్చాడు. జైల్లో ఉన్న నిందితురాలు ముస్కాన్ని ఓ పోలీసు అధికారి ముద్దు పెట్టుకుంటున్నట్లు ఫేక్ వీడియో క్రియేట్ చేసి వైరల్ చేశాడు. ఆ వివరాలు..
హైకోర్టు రిజిస్టర్ జనరల్ రాజీవ్ భారతి ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ బదిలీలను ప్రకటించారు. బదిలీ అయిన న్యాయమూర్తుల్లో 236 మంది అడిషనల్ జిల్లా, సెషన్స్ జడ్జిలు, 207 మంది సీనియర్ డివిజన్ సివిల్ జడ్జిలు, 139 మంది జూనియర్ సివిల్ జడ్జిలు ఉన్నారు.
పోలీసు రికార్డుల ప్రకారం యూపీలో 2016తో పోలిస్తే గత ఎనిమిదేళ్లలో దొంగతనాల ఘటనలు 84.41 శాతం తగ్గాయి. లూటీలు 77.43 శాతం తగ్గాయి. కిడ్నాప్లు, కట్నాలకు సంబంధించిన హత్యలు, అత్యాచారాలు సైతం ఇదే శాతంలో తగ్గాయి.
స్ప్రహ లేకుండా పడిపోయిన నేత్రమ్పై దుప్పటి కప్పి సుధీర్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. సుధీర్ ఇంటి బయటకు వచ్చి, తాళం వేసుకుని వెళ్లిపోయిన దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి.
ఉత్తరప్రదేశ్, హాపూర్ జిల్లాలో చోటు చేసుకున్న ఓ సంఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. జిల్లాకు చెందిన ఓ మహిళ తన 50వ ఏట..14వ బిడ్డకు జన్మనిచ్చింది.. అది కూడా నార్మల్ డెలివరీ. ఆ వివరాలు..
ఆ ఇద్దరూ లేడీ టీచర్లు నేలపై పడి కొట్టుకుంటూ ఉన్నారు. అంగన్వాడీ టీచర్ తమ టీచర్ను కొట్టడం అక్కడి పిల్లలకు నచ్చలేదు. వాళ్లు అంగన్వాడీ టీచర్పై దాడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మోడలింగ్ పేరుతో వల వేసి.. యువతులకు అధిక డబ్బు ఆశ చూపి.. వారిని పోర్నోగ్రఫి రాకెట్లో భాగం చేసిన సంఘటన వెలుగలోకి వచ్చింది. ఈడీ దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 6న కబేళాలు మాంసం అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై యూపీ మున్సిపల్ కార్పొరేష్ చట్టం, ఫుడ్ సేఫ్టీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటారు.
అనుజ్ భార్య గంటలు గంటలు పరాయి మగాళ్లతో ఫోన్లో మాట్లాడుతుంది. ఇది అతడికి నచ్చలేదు. భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. ఇకపై పరాయి మగాళ్లతో మాట్లాడవద్దని అన్నాడు. దీంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. పగ పెంచుకున్న భార్య అతడ్ని చంపడానికి ప్లాన్ వేసింది.