• Home » Uttarakhand

Uttarakhand

Uttarakhand: జలప్రళయం.. తుడిచిపెట్టుకుపోయిన ఆర్మీ బేస్ క్యాంప్.. 11 మంది గల్లంతు

Uttarakhand: జలప్రళయం.. తుడిచిపెట్టుకుపోయిన ఆర్మీ బేస్ క్యాంప్.. 11 మంది గల్లంతు

ఇప్పుడే అందుతోన్న మరో ఘోరమైన వార్త ఏంటంటే, ఉత్తరాఖండ్ మెరుపు వరదల తాకిడికి ఆర్మీ క్యాంప్‌ కొట్టుకు పోయినట్టు తెలుస్తోంది. ఫలితంగా 11 మంది సైనికులు గల్లంతయినట్టు సమాచారం. వీరికోసం తీవ్రంగా గాలింపు కొనసాగుతోంది.

Uttarkashi: ఉత్తరాఖండ్ ధరాలి సమీపంలో రెండో జల ఖడ్గ  ప్రళయ ఘోష

Uttarkashi: ఉత్తరాఖండ్ ధరాలి సమీపంలో రెండో జల ఖడ్గ ప్రళయ ఘోష

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇప్పుడు జల ప్రళయ ఘోష తాండవం చేస్తోంది. ఉత్తర కాశీలోని ధరాలి సమీపంలో రెండవ సారి జల ఖడ్గం తన ప్రతాపాన్ని చూపించింది. ఇప్పటికే ఈ ఉదయం ఒక్కసారిగా భీకర స్థాయిలో పర్వత సానువుల్లోంచి..

Dharali Tragedy: ధరాలి బాధితుల క్షేమం కోసం ప్రార్ధిస్తున్నా: మోదీ

Dharali Tragedy: ధరాలి బాధితుల క్షేమం కోసం ప్రార్ధిస్తున్నా: మోదీ

ముఖ్యమంత్రి పుష్కర్ ధామితో మాట్లాడానని, పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నానని మోదీ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సహాయక కార్యక్రమాలు జరుగుతున్నాయని, కేంద్రం అన్నివిధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

Haridwar: హరిద్వార్‌ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట

Haridwar: హరిద్వార్‌ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా.. 28 మంది గాయాలపాలయ్యారు.

Haridwar Stampede: హరిద్వార్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా

Haridwar Stampede: హరిద్వార్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా

హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయం సమీపంలో జరిగిన తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మానసా దేవి ఆలయ ట్రస్ట్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

Mansa Devi Temple Stampede: హరిద్వార్ మానసా దేవీ ఆలయం వద్ద తొక్కిసలాట.. ఆరుగురి మృతి

Mansa Devi Temple Stampede: హరిద్వార్ మానసా దేవీ ఆలయం వద్ద తొక్కిసలాట.. ఆరుగురి మృతి

ఉత్తరాఖండ్‌లోని మానసా దేవీ ఆలయంలో ఆదివారం తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా మరో 25 మంది గాయాలపాలయ్యారు. బాధితులకు సమీప ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

Heavy Rains: ఉత్తర భారతాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు..

Heavy Rains: ఉత్తర భారతాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు..

ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు భయపెడుతున్నాయి. పర్వత ప్రాంత రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచర్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడి అనేక రహదారులు మూతపడ్డాయి. ఇళ్లు కూడా కూలిపోయాయి.

Droupadi Murmu: వేదికపై కంటతడి పెట్టిన ద్రౌపది ముర్ము

Droupadi Murmu: వేదికపై కంటతడి పెట్టిన ద్రౌపది ముర్ము

ఉత్తరాఖండ్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి డెహ్రాడూన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండీక్యాప్డ్ డిసేబిలిటీని సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ, పిల్లలు ఎంతో అందగా పాడుతుంటే భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు.

కేదార్‌నాథ్‌ యాత్ర పునఃప్రారంభం

కేదార్‌నాథ్‌ యాత్ర పునఃప్రారంభం

కేదార్‌నాథ్‌ యాత్ర సోమవారం పునఃప్రారంభమైంది. ఆదివారం రుద్రప్రయాగ జిల్లాలోని పలుప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో ఓ వ్యక్తి మరణించగా, ఇద్దరు గాయపడ్డారు.

Helicopter Crash: కేదార్‌నాథ్‌లో కూలిన హెలికాప్టర్‌

Helicopter Crash: కేదార్‌నాథ్‌లో కూలిన హెలికాప్టర్‌

ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే మరో ఘోర ప్రమాదం జరిగింది. చార్‌ధామ్‌ యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు హెలికాప్టర్‌ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున కూలిపోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి