• Home » Vande Bharat Express

Vande Bharat Express

Vande Bharath Express: నరసాపురం వాసులకు గుడ్ న్యూస్.. ‘వందే భారత్‌’ రైలు పొడిగింపు

Vande Bharath Express: నరసాపురం వాసులకు గుడ్ న్యూస్.. ‘వందే భారత్‌’ రైలు పొడిగింపు

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వాసులకో శుభవార్త. చెన్నై సెంట్రల్‌-విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు నరసాపురం వరకు పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. అయితే... ఈ పొడిగింపు తాత్కాలికమే. జనవరి 11వ తేది వరకు ఉంటుందని రైల్వేశాఖ తెలిపింది.

Vande Bharath Express‏: వందే భారత్‌కు ప్రశాంతి నిలయంలో స్టాపింగ్‌...

Vande Bharath Express‏: వందే భారత్‌కు ప్రశాంతి నిలయంలో స్టాపింగ్‌...

సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌లో.. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై ఆగుతుంది. జనవరి 2వ తేదీ నుంచి రెండు నిమిషాలపాటు ఈ స్టేషన్‏లో నిలుపుతారు. ఈ మేరకు రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ రైలుకు ఇక్కడ స్టాపింగ్ కల్పాంచడం పట్ల ఈ ఏరాయా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Vande Bharat Express: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌కు 20 బోగీలు

Vande Bharat Express: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌కు 20 బోగీలు

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బుధవారం నుంచి 20 బోగీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు అదనంగా మరో 312 సీట్లు ప్రయాణికులకు అందుబాట్లోకి రానున్నాయి.

MP BK Parthasarathy: ‘పురం’లో వందే భారత్‌ ఆగుతుంది..

MP BK Parthasarathy: ‘పురం’లో వందే భారత్‌ ఆగుతుంది..

వందే భారత్‌ రైలు పది రోజుల్లోపు హిందూపురంలో ఆగుతుందని ఎంపీ బీకే పార్థసారథి తెలిపారు. హిందూపురానికి వచ్చిన ఆయన విలేకరలుతో మాట్లాడారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తాను రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నతో మాట్లాడామని తెలిపారు.

Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 4 కొత్త వందే భారత్‌ రైళ్లు!

Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 4 కొత్త వందే భారత్‌ రైళ్లు!

దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్ విస్తరణను వేగవంతం చేసే విధంగా ఇండియన్ రైల్వే శాఖ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో తాజాగా నాలుగు కొత్త వందే భారత్ రైళ్ల నిర్వహణకు ఆమోదం తెలిపింది.

Vande Bharat train: హిందూపూర్‌ ఏరియా వాసులకో గుడ్ న్యూస్.. అదేంటో తెలిస్తే..

Vande Bharat train: హిందూపూర్‌ ఏరియా వాసులకో గుడ్ న్యూస్.. అదేంటో తెలిస్తే..

నగరం నుంచి హిందూపూర్‌ వెళ్లే ప్రయాణికులకు శుభావార్త చెప్పారు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్న. కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి యశ్వంత్‌పూర్‌కు వెళ్లే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (20703) హిందూపూర్‌లో ఆగుతుందని(హాల్టింగ్‌) ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

PM Modi: మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తోంది : మోదీ

PM Modi: మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తోంది : మోదీ

ఆపరేషన్ సిందూర్‌ సమయంలో సరికొత్త భారత్‌ను ప్రపంచం మొదటిసారి చూసిందని ప్రధాని మోదీ తెలిపారు. భారత భద్రతా బలగాలు పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను కొన్ని గంటల్లోనే మట్టికరిపించాయని పేర్కొన్నారు.

Vande Bharat Train: నెల్లూరులో వందే భారత్ ట్రైన్ ఢీకొని ఒకరు మృతి

Vande Bharat Train: నెల్లూరులో వందే భారత్ ట్రైన్ ఢీకొని ఒకరు మృతి

తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న వందే భారత్ ట్రైన్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. గూడూరు - నెల్లూరు మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రైన్ ముందు భాగంలో మృతదేహం ఇరుక్కుపోయింది.

Vande Bharat Occupancy: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మంచి జనాదరణ.. ఆక్యుపెన్సీ రేషియో ఎంతంటే..

Vande Bharat Occupancy: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మంచి జనాదరణ.. ఆక్యుపెన్సీ రేషియో ఎంతంటే..

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లల్లో ఆక్యుపెన్సీ రేషియో 100కు పైగానే ఉందని కేంద్ర మంత్రి పార్లమెంటులో వెల్లడించారు. ఈ ఏడాది జూన్ వరకూ ఆక్యుపెన్సీ రేషియో 105.03 శాతంగా ఉందని తెలిపారు.

Vande Bharat trains: వందేభారత్‌ రైళ్లకు అదనపు స్టాపేజీల గడువు పొడిగింపు

Vande Bharat trains: వందేభారత్‌ రైళ్లకు అదనపు స్టాపేజీల గడువు పొడిగింపు

సికింద్రాబాద్‌- విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందేభారత్‌ రైళ్లకు అదనపు స్టాపేజీల సదుపాయాన్ని మరో ఆరునెలల పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే 20707/20708 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఫిబ్రవరిలో ప్రారంభించిన అదనపు స్టాపేజీ (ఏలూరు) సదుపాయం ఆగస్టులో ముగియనుందని సీపీఆర్‌వో శ్రీధర్‌ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి