Home » Videos
ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటేనే ప్రభుత్వ వ్యతిరేక వస్తుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు జేడీ యూ అధినేత నితీష్ కుమార్.
కారంపూడి గ్రామంలో పల్నాటి వీరులను స్మరించుకుంటూ జరిగే పల్నాటి తిరునాళ్ల ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి ఎడ్ల పందెం జరుగుతున్నాయి
రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం డబ్బులను ప్రధాని మోదీ విడుదల చేశారు. తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని.. డీబీటీ పద్ధతిలో..
ఛత్తీస్గఢ్కు చెందిన 27 మంది మావోయిస్టులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 21 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు.
ఇవాళ 18 నవంబర్ 2025 మంగళవారం.. పన్నెండు రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరిని అదృష్టం వరిస్తుంది?
ఇస్రో జైత్ర యాత్ర కొనసాగుతోంది. వచ్చే ఏడాది మార్చిలోపు ఏడు ప్రయోగాలు చేస్తోందని ఆ సంస్థ చైర్మన్ నారాయణన్ ప్రకటించారు.
ప్రపంచంలోనే అత్యధిక కాలం ఆరోగ్యంగా జీవించే వారిలో ముందుంటారు జపనీయులు. ఎంత బిజీగా ఉన్నా.. ఆరోగ్యవంతమైన లైఫ్ స్టైల్ను వారు వదులుకోరు.
మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ఈ నెల 20న సిట్ విచారించనుంది. విచారణకు తిరుపతికి రావాలని దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే..
బిహార్ అసెంబ్లీ 2025 ఎన్నికల్లో ఎన్డీయే ప్రభంజనం సృష్టించింది. ఇక ఎన్డీయే ప్రభంజనానికి మహిళలే ఆయువు పట్టుగా నిలిచారు. బిహార్ ఎన్నిక్లో పురుషుల కంటే 10శాతం అధికంగా మహిళలు ఓటేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కౌంటింగ్లో తొలి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఓట్ల కౌంటింగ్ లైవ్ ఇక్కడ చూడండి.