Home » Viral News
Cat Hijacks Plane : విమాన హైజాక్ సంఘటనల గురించి మీరు అనేక వార్తలు విని ఉంటారు. అలాంటి ఘటనలు తల్చుకుంటేనే భయంతో వణికిపోతారు. షాక్కు గురవుతారు. అయితే, యూరప్లో జరిగిన ఈ విమాన హైజాక్ కథ వింటే మాత్రం మీరు అస్సలు నవ్వును ఆపుకోలేరు.
వయాకామ్ 18, స్టార్ ఇండియా నేతృత్వంలో ఏర్పడిన జియోస్టార్ కొత్తగా OTT ప్లాట్ఫాం జియోహాట్స్టార్ను ప్రారంభించింది. ఈ ప్లాట్ఫామ్ జియో సినిమా, డిస్నీ+ హాట్స్టార్లను కలిపి వినియోగదారులకు సరికొత్త వినోద అనుభవాన్ని అందించనుంది.
ఇక భారత్ కూడా డేటా సెంటర్లకు కేంద్రంగా మారనుంది. ఎందుకంటే ఓపెన్ఏఐ త్వరలో భారతదేశంలో డేటా సెంటర్లను స్థాపించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
క్రికెట్ క్రీడాభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మూడో ఎడిషన్ నేటి (ఫిబ్రవరి 14న) నుంచి ప్రారంభమవుతుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
తన భర్త జీవితంలోఉన్నత స్థానానికి రావాలని భార్య కోరుకుంటూ ఉంటుంది. అలాంటిది ఇక తన భర్తకు రూ.7కోట్ల జీతంతో ప్రమోషన్ కూడా వచ్చిందంటే.. ఇక ఆ భార్య సంతోషం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఓ భార్య మాత్రం తన భర్తకు విడాకులు ఇచ్చింది.. వివరాల్లోకి వెళితే..
Maha Kumbha Mela 2025 : మహా కుంభమేళాలో ఒక వ్యక్తి ఫోన్ గంటసేపు ఛార్జింగ్ చేసినందుకు ఏకంగా రూ.1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. వినటానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్న ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. త్రివేణి సంగమానికి పుణ్య స్నానాలకు వెళ్లేవారిపై ఇదేం దోపిడీ అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
బిహార్ రాష్ట్రం జముయి జిల్లాకు చెందిన నకుల్ శర్మతో ఇంద్రకుమారి అనే మహిళకు 2022లో వివాహం జరిగింది. అయితే పెళ్లైన మరుసటి రోజు నుంచే అతని నిజస్వరూపం ఆ యువతికి తెలిసింది. తన భర్త పచ్చి తాగుబోతని, మద్యానికి బానిసయ్యాడని గ్రహించింది.
పులులు, సింహాలు.. జనావాసాల్లోకి చొరబడి హల్చల్ చేయడం నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి సమయాల్లో చాలా సార్లు మనుషులు, జంతువులపై దాడికి దిగుతుంటాయి. అయితే కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. భయపెట్టాల్సిన క్రూరజంతువులు కాస్తా..
మహా కుంభమేళాకు ఇప్పటికే దాదాపు 40 కోట్ల మంది హాజరయ్యారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాగ్రాజ్లో రెండు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేశారు. అనుకున్నట్టుగానే కుంభమేళాలో చాలా మంది తమ తెలివితేటలు ఉపయోగించి డబ్బులు సంపాదించుకుంటున్నారు.
విషపూరిత సర్పం కాటేస్తే నిమిషాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవాల్సిందే. అయితే కొందరు మాత్రం పాములతో ధైర్యంగా వ్యవహరిస్తారు. పాములతో ప్రమాదకర ఆటలాడతారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అలాంటి ఎన్నో వీడియోలు మన కళ్ల ముందుకు వచ్చాయి.