Home » Viral News
బరువును తగ్గించుకోవడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వాకింగ్, జిమ్ వంటి శారీరక శ్రమతో పాటు డైటింగ్ కూడా చేస్తుంటారు. బరువు తగ్గడం కోసం ఎవరేం చెబితే అది చేస్తుంటారు. చాలా మంది ఉదయాన్నే నిమ్మకాయ నీటిలో తేనె కలుపుకుని తాగితే మంచిదని చెబుతుంటారు.
L and T chairman Subramanian: ఎల్ అండ్ టి ఛైర్మన్ సుబ్రమణియన్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారానికి 90 పని గంటలు అంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలపాలైన ఆయన.. వివాదం ఇంకా అందరూ మరువకముందే మరో సంచల ప్రకటన చేసి వార్తల్లోకి ఎక్కారు.
చైనా వాళ్ల ఫోకస్ ఎక్కువగా ఇండియాపైనే ఉంటుందని చెప్పవచ్చు. భారతీయులు వినియోగించే అనేక రకాల యాప్స్ సహా ఉత్పత్తలపై వ్యాపారాలు చేస్తూ దోచేస్తుంటారు. ఈ క్రమంలో భారత్ బ్యాన్ చేసిన పలు చైనా యాప్స్ మళ్లీ మార్కెట్లోకి వచ్చాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
దేశంలో ఫేక్ కాల్స్ భయాందోళన మళ్లీ వచ్చింది. ఈసారి ఏకంగా దేశ ప్రధానమంత్రి ప్రయాణించే నరేంద్ర మోదీ విమానంపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఫోన్ వచ్చింది. అయితే తర్వాత ఏమైందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ బుధవారం కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 85 ఏళ్ల మహంత్ సత్యేంద్ర దాస్.. ఆరోగ్యం మరింత క్షీణించి ప్రాణాలు విడిచారు.
మహా కుంభమేళా 2025లో మాఘపూర్ణిమ రోజు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఉదయం 4 నుంచే సీఎం వార్ రూమ్ నుంచి ఆయా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఓ మహిళ తన భర్తతో బలవంతంగా అసహజ లైంగిక చర్యకు పాల్పడినట్లు తెలిపింది. ఆ తర్వాత మహిళ మరణించింది. ఈ కేసులో ఆ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఇండియాలో పెట్టుబడులకు ఇది అనుకూల సమయమని ప్రధాని మోదీ తెలిపారు. CEO ఫోరమ్లో పాల్గొన్న ప్రధాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానించారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశ ఇంధన పరివర్తన నిర్ణయం కేవలం జాతీయ ప్రయత్నం మాత్రమే కాదు, ప్రపంచ గేమ్ ఛేంజర్ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇది ప్రపంచ ఇంధన భవిష్యత్తును మారుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ఏం అన్నారనే విషయాలను ఇక్కడ చూద్దాం.
భారత ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఘన స్వాగతం పలికారు. పారిస్లో ఏఐ సమ్మిట్కు సహ అధ్యక్షత వహించే ముందు జరిగిన విందులో మోదీని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.