Home » Viral News
సముద్రం గర్భంలోని విషయాలను డైవర్లు కెమేరాలతో చిత్రీకరించి వాటిని బయటి ప్రపంచానికి తెలియచేస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మరింత అద్భుతాన్ని ఆవిష్కరించింది.
ఇంటి ప్లాన్ గీసే ఇంజినీర్కే కాదు, ఇంటి పని చేసే మేస్త్రి, అతడితో పాటు పని చేసేవారికి కూడా ఎంతో కొంత నైపుణ్యం ఉండాలి. అలా అయితేనే ఇల్లు అన్ని హంగులు, సౌకర్యాలతో ఎలాంటి ఇబ్బందీ లేకుండా తయారవుతుంది. అయితే ప్రస్తుతం చాలా మంది తమకు నైపుణ్యం లేని పనులను కూడా యూట్యూబ్ సహాయంతో చేసెయ్యాలని చూస్తున్నారు.
బిడ్డ కోసం ఏం చేయడానికైనా తల్లి సిద్ధపడుతుంది. బిడ్డ ప్రాణం ప్రమాదంలో ఉందంటే తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. తన ప్రాణాలను లెక్క చేయకుండా బిడ్డను కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. తాజాగా రష్యాలో ఓ మహిళ చేసిన పని ఎంతో మందిని కదిలిస్తోంది.
పురుషులు, మహిళా క్రికెట్లో వినియోగించే బ్యాట్లలో కొన్ని తేడాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బీసీసీఐ, ఐసీసీ నిబంధనల మేరకు వారి బ్యాట్లను తయారు చేస్తారట. ఈ బ్యాట్లలోని ఉండే వ్యత్యాసాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
56 ఏళ్ల ఓ వ్యక్తికి భార్య, 15, 17, 21 వయసున్న ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇతడిపై 1980, 90లలో దోపిడీ, కాల్పులు, హత్య వంటి పలు కేసుల్లో అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయితే ఓ రోజు అతను ఏకంగా తన కూతుళ్లపైనే కన్నేశాడు. పెద్ద కూతురు నాలుగు సార్లు గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉద్యోగుల భవిష్య నిధి (EPF)పై 2024- 25 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును ఖరారు చేశారు. గత ఏడాది వడ్డీ రేటును కొనసాగిస్తూ EPFO నిర్ణయం తీసుకుంది.
గూగుల్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ను అనౌన్స్ చేసింది. ఈ క్రమంలో ఇకపై మీ వ్యక్తిగత డేటాను ఎప్పుడైనా సులభంగా తొలగించుకోవచ్చని స్పష్టం చేసింది. అది ఎలా అనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ఓ తల్లి తన కుమారుడికి 18 ఏళ్లు నిండకూడదని అతని పుట్టినరోజుకు ముందే హత్య చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అసలు ఏం జరిగిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రభుత్వ రంగంలోని టెలికాం సంస్థ BSNL ప్రైవేటు కంపెనీలైన జియో, ఎయిర్ టెల్ వంటి సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ క్రమంలో వినియోగదారుల కోసం అతి తక్కువ ధరల్లో ప్లాన్లను ప్రవేశపెడుతూ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటివల ప్రవేశపెట్టిన రూ.108 ప్లాన్ గురించి తెలుసుకుందాం.
మాములుగా అయితే ఇన్ స్టాగ్రామ్లో హింసాత్మక కంటెంట్పై నిషేధం ఉంటుంది. కానీ తాజాగా అనేక మంది యూజర్లు ఇన్ స్టాగ్రామ్ ఫీడ్లో హింసాత్మక వీడియోలు, గ్రాఫిక్ వంటి వాటిని ఎదుర్కొన్నారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన యూజర్లు ఫిర్యాదులు చేశారు.