Home » Viral Video
ఈ ప్రపంచంలో ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములున్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా జంకుతారు. అయితే వర్షాకాలంలో పాములు జనావాసాల్లోకి వచ్చేస్తాయి. ఇళ్లలోకి దూరిపోయి ప్రమాదాలకు కారణమవుతాయి.
సాధారణంగా నీటిలోని మొసలి అత్యంత బలమైన జంతువు. నీటిలోని మొసలి జోలికి వెళితే ఎంతటి పెద్ద జంతువైనా ప్రాణాల మీద ఆశలు కోల్పోవాల్సిందే. నీటిలోని మొసలి జోలికి సాధారణంగా ఎంత క్రూరమృగమైనా వెళ్లదు.
పాపం ఆ మహిళ పైకి లేయలేని పరిస్థితిలో రోడ్డుపైనే పడుకుండిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అంకిత్ ముత్రిజ అనే వ్యక్తి ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు.
దేశ వ్యా్ప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రజలంతా భక్తి ప్రపత్తులతో దుర్గామాతను పూజిస్తున్నారు. కొందరు తమ తమ ఇళ్లలో పూజలు చేస్తే.. మరికొందరు మంటపాలు ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహాలను..
బెంగళూరులో ఓ మహిళను ఇద్దరు వ్యక్తులు దారుణంగా కొట్టి, రోడ్డుపైకి ఈడ్చే ప్రయత్నం చేశారు. ఆ వీడియో వైరల్ అయింది. అదే సమయంలో సోషల్ మీడియా పవరేంటో నిరూపితమైంది.
థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో షాకింగ్ సీన్ ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. ఉన్నట్టుండి రోడ్డు కుంగిపోయింది. 50 మీటర్ల లోతున భారీ గుంట పడింది. బ్యాంకాక్లోని వజీరా హాస్పిటల్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతాన్ని అధికారులు పూర్తిగా మూసివేశారు.
బస్సులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ప్రయాణికులు భయంతో అటు, ఇటు పరుగులు తీయటం మొదలెట్టారు. రాము ప్రసాద్ దాడిలో గాయపడ్డ వారు చావు కేకలు పెట్టడం మొదలెట్టారు.
అతడు స్కూటీ మీద నుంచి కిందకు జారి పడ్డాడు. పోలీసులు జితేంద్ర దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన అతడు రెచ్చిపోయాడు. పోలీసులపై తన దగ్గర ఉన్న తుపాకితో కాల్పులకు తెగబడ్డాడు.
డ్రైవర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం ఇచ్చాడు. కొద్దిసేపటి తర్వాత వారు అక్కడికి చేరుకున్నారు. కొండ చిలువను పట్టుకున్నారు. అది 7 అడుగుల పొడవు ఉన్నట్లు తెలిపారు.
తల్లి మరణంతో రాధిక కుదేలయ్యారు. ఎమోషనల్గా ఢీలా పడిపోయారు. తల్లి భౌతికకాయం ముందు నిల్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. రాధిక చెల్లెలు నిరోష పరిస్థితి కూడా అలానే ఉంది.