Home » Viral Video
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఒక్కొక్కరూ ఒక్కొ విధంగా ప్రయత్నిస్తుంటారు. కొందరు అద్భుతమైన వీడియోలు చేసి అందరినీ ఆకట్టుకుంటే, విచిత్రమైన విన్యాసాలు చేస్తూ మరికొందరు నవ్వుల పాలవుతుంటారు. రద్దీ ప్రాంతాల్లో, జనావాసాల్లో విచిత్రంగా ప్రవర్తించి ప్రజల ఆగ్రహానికి గురవుతుంటారు ఇంకొందరు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో చోటు చేసుకుంది.
కొందరు ధనవంతులు ఖరీదైన, ప్రకృతి రమణీయ ప్రాంతాల్లో విలాసవంతమైన ఇళ్లు నిర్మించుకుంటుంటారు. సముద్ర తీర ప్రాంతాల్లోనూ, కొండల మీద అత్యంత ఖర్చుతో ఇళ్లు కట్టుకుంటారు. అయితే ఎంత ఖర్చు పెట్టి ఇళ్లు కట్టుకున్నా ప్రకృతికి అవి ఎదురు నిలబడలేవు.
డబ్బులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు విత్ డ్రా చేసుకునేందుకు దేశంలోని చాలా చోట్ల ఏటీఎమ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇళ్లలో ఎవరూ డబ్బులు దాచుకోవడం లేదు. దీంతో దొంగలు ఏటీఎమ్ సెంటర్లను లూటీ చేసేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు.
దేశ రాజధాని ఢిల్లీలో రోడ్లపై ఓ ఎద్దు హల్చల్ చేసింది. ఓ బైకర్కు చుక్కలు చూపించింది. మిగిలిన వారందరినీ భయంకంపితులను చేసి పరుగులు పెట్టించింది. ఆ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆగ్రాలో ఓ యువతి రాత్రి స్కూటీ మీద బయటకు వచ్చింది. అలా రావడమే ఆమె చేసిన పాపమైపోయింది. ఆ యువతిని ఇద్దరు ఫాలో అయి చుక్కలు చూపించారు. స్కూటీ మీద ఒకడు, బైక్ మీద మరొకడు వెంబడించాడు. ఈలలు వేస్తూ, అరుస్తూ వెకిలీ చేష్టలు చేశారు.
తల్లికి పిల్లలు ఎప్పుడూ పిల్లలే. ఎదిగిన సరే బిడ్డలపై మమకారం చూపిస్తుంటారు. కళ్లముందు దాడి చేసే ప్రయత్నం చేస్తే ఎంతకైనా తెగిస్తారు. మహారాష్ట్రలో ఇలాంటి ఘటన జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వీడియోలకు తెగ డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా యూట్యూబ్లో రకరకాల పేర్లతో ఛానెళ్లు ఓపెన్ చేసి వంట, ట్రావెలింగ్, ఫ్యాషన్ సహా పలు రకాల వీడియోలు పోస్టు చేస్తూ చాలా మంది సెలెబ్రిటీలుగా మారిపోయారు. అయితే తాజాగా ఓ ట్రక్ డ్రైవర్ కూడా యూట్యూబ్లో ఫేమస్ అయ్యారు. తనకున్న టాలెంట్తో నెలకు లక్షలు సంపాదిస్తూ ఔరా అనిపిస్తున్నారు. దీంతో ఆయన సంపాదన విషయం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది.
ఫేక్ వెల్లుల్లి తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన విశ్రాంత పోలీస్ ఆఫీసర్ సుభాష్ పాటిల్ ఇలాంటి నకిలీ వెల్లుల్లి రాకెట్ గుట్టు రట్టు చేశారు. తాను నకిలీ వెల్లుల్లి వల్ల మోసపోయినట్లు వీడియో రిలీజ్ చేశారు.
ఐటీ హబ్ బెంగళూర్లో ఆకతాయిల వల్ల వాహనదారులు తెగ ఇబ్బంది పడుతున్నారు. కొందరు రోడ్ల మీద స్టంట్లు చేస్తున్నారు. ఆ స్టంట్లను వీడియో తీయడం.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఆకతాయిలను పట్టుకొని మరీ బుద్ది చెబుతున్నారు పోలీసులు. తాజాగా మరికొందరు ఇలానే చేశారు. వారందరిని పోలీసులు గుర్తించి, కేసు నమోదు చేశారు.
తమను రోజూ వెంబడిస్తూ మాటలతో వేదిస్తున్న ఓ వ్యక్తికి కొందరు బాలికలు గట్టిగా బుద్ధి చెప్పారు. పట్టపగలు నడిరోడ్డుపై అతడిని బెల్ట్తో కొట్టారు. ముందుగా అతడిని పట్టుకుని నడిరోడ్డు మీదే నిలదీశారు. అనంతరం అతడిని చితక్కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.