Home » Viral Video
చాలా మంది వర్క్ చేసిన తర్వాత ల్యాప్టాప్ను మూసేయకుండా అటు ఇటూ తిరగడానికి వెళ్తుంటారు. ఇంట్లో అలా చేసినా ఫర్వాలేదు కానీ, ఆఫీస్లో, ఇతర బహిరంగ ప్రదేశాల్లో అలా చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఓ జొమాటో ఉద్యోగిణి అలాంటి తప్పిదమే చేసింది.
మనుషులు లేదా ఇతర ఏ జంతువులతో పోల్చుకున్నా కుక్కలకు ఉండే విశ్వాసం ఇంకెవరికీ ఉండదు. ఒక్కసారి అన్నం పెట్టి ఆదరిస్తే చాలు అవి ఎప్పటికీ విధేయంగా ఉంటాయి. యజమానికి కష్టం వస్తే విలవిలలాడతాయి. ఇక, పెంపుడు కుక్కలు అయితే కుటుంబ సభ్యుల్లాగానే కలిసిపోతాయి.
స్కూలుకు వెళ్లకుండా ఉండడానికి పిల్లలు రకరకాల సాకులు చెబుతుంటారు. ఆరోగ్యం బాగా లేదనో, మరొకటనో చెప్పి సెలవు పెడుతుంటారు. ఇక, టీచర్లకు రాసే లీవ్ లెటర్లో కూడా చాలా జాగ్రత్తగా కారణాలు రాస్తుంటారు. అయితే కొందరు పిల్లలు వెరైటీ కారణాలు చెప్పి సెలవులు పెడుతుంటారు.
వినాయక నిమజ్జనం అంటే చాలు పిల్లలకు బాధేస్తోంది. గణేశుడి ముందు పూజ చేసిన పిల్లలకు నిమజ్జనం చేసేందుకు మనస్సు ఏ మాత్రం అంగీకరించదు. దేశ రాజధాని ఢిల్లీలో ఓ బాలుడు తీవ్ర భాద్వేగానికి గురయ్యాడు.
హఠాత్తుగా పాము కనిపిస్తే.. ఎగిరి గంతేస్తాం. అదే కొండ చిలువ అయితే పై ప్రాణాలు పైనే పోతాయి. ఆ సమయంలో పిల్లలు ఉంటే పరిస్థితి చెప్పలేం. కానీ ఓ తల్లి తెగించింది.
ఉత్తర భారతదేశంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దామో ఏరియాలో వరద పోటెత్తింది. బటియాగఢ్ నుంచి టూ వీలర్ మీద ఓ యువకుడు స్వగ్రామం మగ్రాన్ వెళ్తున్నాడు. అతని వాహనం బ్రిడ్జీ వద్దకు రాగానే వరద ప్రవాహం పెరిగింది.
మైందో ఏమో గానీ.. ఓ యువతి చనిపోతానంటూ నేరుగా రైలు పట్టాలపైకి వెళ్లింది. ట్రైన్ కోసం ఎదురు చూసింది. అరగంట.. గంట.. అయినా ట్రైన్ రాలేదు. ఎదురు చూసి.. ఎదురు చూసి విసిగిపోయిన ఆ అ అమ్మాయి చివరకు ట్రైన్ పట్టాలపైనే ఆదమరిచి నిద్రపోయింది.
కొందరు తిన్నగా ఉండరు. పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం అంటే తెగ ఇష్టం. పబ్లిక్గా నాశనం చేస్తుంటారు. అలాంటి కోవకు చెందుతాడు ఇతను. వందేభారత్ సెమీ హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ కిటికీపై దాడి చేశాడు. అతని చేష్టలను వెనక నుంచి వీడియో తీశారు.
స్కూల్ ఆవరణలో విద్యార్థినిలు ఉన్నారు. వారి చేతుల్లో బీర్ బాటిళ్లు ఉన్నాయి. ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. ఘటనపై విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Viral News: దేశ వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గల్లీ గల్లీకి ఓ వినాయకుడిని నెలకొల్పి సంబరాలు చేసుకుంటున్నారు జనులు. వినాయక మండపాల వద్ద భక్తులు కోలాహలం చేస్తున్నారు. విజ్ఞేశ్వరుడిని రకరకాల నైవేద్యాలు సమర్పిస్తూ.. ప్రత్యేక పూజలు చేస్తున్నారు.