Home » Viral Videos
ఏసీ లేకపోయినా ఈ టిప్స్ పాటిస్తే మీ ఇంటిలోపలి వాతావరణాన్ని చల్లబరుచుకోవచ్చు
ఏఐ రాకతో జాబ్ మార్కెట్ సమూలంగా మారిపోతున్న నేటి జమానాలో అత్యధిక శాలరీలు ఇస్తున్న జాబ్స్ ఏవో ఈ కథనంలో చూద్దాం.
ఓటీటీ షో ప్రమోషన్లో భాగంగా ఇద్దరు రియాల్టీ టీవీ స్టార్లు మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ ముందే బాహాబాహీకి దిగిన తీరు నెట్టింట వైరల్గా మారింది. అయితే, ప్రమోషన్ల కోసం ఇలా నాటకానికి తెరతీశారని కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఉగాది సందర్భంగా హైదరాబాద్లోని బీజేపీ ఆఫీసులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహంచారు.
జనం మధ్యలో ఓ యువకుడు నిలబడి అందరినీ గమనిస్తుంటాడు. తన ఎదరుగా ఉన్న ఓ వ్యక్తి ఫోన్ను జేబులో పెట్టుకుని ఉంటాడు. అతడి ఫోన్పై కన్నేసిన దొంగ.. బుద్ధివంతుడిలా చేతులు కట్టుకుని నిలబడతాడు. చివరకు ఏం చేశాడో మీరే చూడండి..
ఓ వివాహ కార్యక్రమంలో తమాషా సంఘటన చోటు చేసుకుంది. వివాహానంతరం వధూవరులు భోజనం చేసేందుకు సిద్ధమవుతారు. వారి ముందు నోరూరించే మటన్ బిరియాని సిద్ధంగా ఉంటుంది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది గానీ.. ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది..
ఓ యువకుడికి, ఓ అంకుల్కు మధ్య గొడవ జరుగుతుంది. దీంతో యువకుడు చేతిలో బ్లేడు పట్టుకుని అంకుల్పై దాడికి పాల్పడతాడు. ఎంత అడ్డుకుంటున్నా పదే పదే బ్లేడుతో దాడి చేయాలని చూస్తాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..
ఓ వివాహ కార్యక్రమంలో ఫొటోషూట్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వధూవరులకు సినిమా తరహా షాట్స్ తీసేందుకు కెమెరామెన్ ఏర్పాట్లు చేశాడు. వరుడు వధువును ఎత్తుకోగానే ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
ఓ వ్యక్తితో కలిసి యువతి టెన్నిస్ ఆడుతుంటుంది. అదే సమయంలో సన్నగా వర్షం స్టార్ట్ అవుతుంది. అయినా వారు టెన్నిస్ ఆడుతూనే ఉంటారు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి పక్కనే పిడుగు పడడంతో షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..
ఓ వ్యక్తి బెడ్పై పడుకుని నిద్రపోతున్నాడు. అతడి చేతికి కట్టు కట్టి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే అతడి చేతికి ఏదో గాయమైనట్లు తెలుస్తోంది. ఈ విషయం అతడి పెంపుడు పిల్లికి కూడా అర్థమైనట్లు ఉంది. చివరకు అది చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..