Home » Viral Videos
ఇద్దరు యువకులు సైక్లింగ్ చేస్తున్నారు. ఇందులో షాక్ అవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. వాళ్లు సైకిల్ తొక్కుతున్న మాట వాస్తవమే గానీ.. సైక్లింగ్ చేస్తున్న ప్రాంతమే ఈ వీడియో వైరల్ అవడానికి కారణమైంది..
ఖతర్ ఎయిర్వేస్ విమానంలో ఓ జంట మృతదేహం పక్కను కూర్చుని ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇటీవల మెల్బోర్న్ నుంచి దోహా వెళ్లిన విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓ వ్యక్తి రద్దీగా ఉన్న రోడ్డు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కాడు. అయితే బ్రిడ్జ్ మధ్యలో నిలబడ్డ అతడికి.. కింద వెళ్తున్న వాహనాలను చూడగానే ఓ బంపర్ ఐడియా వచ్చేసింది. చివరకు అతను ఆగిన గేమ్ చూసి అంతా అవాక్కవుతున్నారు..
మెట్రో రైలు ఎక్కిన ఓ యువకుడికి కూర్చోవడానికి సీటు కనిపించదు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని వచ్చేటప్పుడే పక్కా ప్లాన్తో వస్తాడు. ఇందుకోసం చేతిలో రంగు రంగుల శాలువాను పట్టుకుని వస్తాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
వీడియో కాల్లో ఉండగా కెమెరా ఆన్ చేయాలంటూ ఉద్యోగిని బలవంతం పెట్టిన బాస్కు భారీ షాక్. అసలేం జరిగిందో తెలుసుకున్న నెటిజన్లు ఆ బాస్కు తగిన శాస్తే జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు.
కొందరు తాడుపై నడుస్తూ విన్యాసాలు చేయడం చూస్తుంటాం. అలాగే మరికొందరు పెద్ద పెద్ద బిల్డింగ్లపై అటూ, ఇటూ ఎగురుతూ స్టంట్స్ చేయడం కూడా చూస్తుంటాం. అయితే ఈ వ్యక్తి మాత్రం ప్రమాదకర విన్యాసం చేసి అందరినీ షాక్కు గురి చేస్తున్నాడు. నిటారుగా ఉన్న పొడవాటి కర్రపై..
హల్దీ పంక్షన్లో వధూవరులు సోఫాలలో కూర్చుని ఉండగా.. చాలా మంది యువతులు చుట్టూ చేరి, వేడుక నిర్వహిస్తుంటారు. వారిలో ఓ యువతి చేతిలో ఆహార పదార్థాలు పట్టుకుని నిలబడి ఉంటుంది. ఆమెను టార్గెట్ చేసిన కోతి.. చివరకు ఏం చేసిందో చూడండి..
ఓ పెద్ద దున్నపోతు ఇళ్ల మధ్యలో అటూ, ఇటూ పరుగెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. దాన్ని నియంత్రించేందుకు ఎవరూ సాహసం చేయలేక.. దూరంగా నిలబడి చూస్తు్న్నారు. ఇంతలో ఓ వ్యక్తి చేతిలో టవల్ పట్టుకుని దాని వద్దకు వెళ్లాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
నేటి సాయంత్రం ఏకంగా 7 గ్రహాలు ఒకే వరుసలో కనిపించనున్నాయి. ఈ అద్భుత దృశ్యాన్ని అస్సలు మిస్ కావొద్దని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
బీహార్లో పోస్టింగ్ ఇచ్చినందుకు ఓ టీచర్ తిట్ల దండకం అందుకుంది. భారత్లోనే అత్యంత చెత్త ప్రదేశంలో తనకు పోస్టింగ్ ఇచ్చారంటూ మండి పడింది. దీనిపై స్థానిక ఎంపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో