Home » Visaka
హైదరాబాద్: నగరంలో నకిలీ పోలీసుల దందా గుట్టు రట్టయింది. పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. 30 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. పోలీస్ శాఖలో ఎస్ఐ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు నకిలీ ఎస్ఐ హనుమంత రమేష్ , అతని ప్రియురాలు వల వేశారు.
విశాఖ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. వైజాగ్ విజన్..ఫ్యూచర్ విశాఖ పేరిట రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించే సదస్సులో సీఎం పాల్గొననున్నారు. అనంతరం వి కన్వెన్షన్లో జరిగే ది కాస్కేడింగ్ సిల్క్స్ - భవిత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.
Visakhapatnam News: చూసేందుకు అందంగా, ఆకట్టుకునేలా ఉంటుంది. ఇంకేముంది.. సోషల్ మీడియా బాగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా(Social Media Influencer) మంచి గుర్తింపు పొందింది. మరి సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా ఏం సంపాదిస్తాం లే అనుకుందో.. లేక వచ్చే డబ్బులు సరిపోలేదో తెలియదు గానీ..
విశాఖ: ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మహా పాదయాత్ర ప్రారంభమైంది. కూర్మన్నపాలెం దీక్షా శిబిరం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర సాగనుంది. ఈ పాదయాత్రలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు, అఖిలపక్షం కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం విశాఖ పర్యటనకు రానున్నారు. శారదాపీఠం వార్షికోత్సవం ముగింపు సందర్భంగా సీఎం రానున్నారు. ఈ సందర్భంగా రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో వామపక్షాలు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు మార్గ మధ్యలో బార్కేడ్లు ఏర్పాటు చేసి.. జనాల తరలింపుకు సన్న హాలు చేస్తున్నారు.
ప్రశాంతమైన విశాఖపట్నం నగరాన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చాక గంజాయిమయం చేశారని శంఖారవం సభలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఆరోపించారు. విశాఖ నగరంలో వైసీపీ నేతలు యథేచ్చగా భూకబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో్ గెలుపే లక్ష్యంగా వైవీ సుబ్బారెడ్డితో కలిసి ప్రణాళికలు వేస్తున్నామని.. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టామని మంత్రి సిదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. అందరి లక్ష్యం రానున్న ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలన్నదేనని అన్నారు. మొన్న జరిగిన సిద్ధం సభ నుంచి ప్రతిపక్షాలు డైలమాలో ఉన్నాయన్నారు.
విశాఖ: తూర్పు నియోజక వర్గంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం కార్యక్రమానికి ఆహ్వానించడానికి జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చానని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు.
విశాఖ: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో అందరూ ఒక సారి గమనించాలన్నారు. జగన్మోహన్ రెడ్డిని జైలు పాలు చేసిన పార్టీతో షర్మిల చేతులు కలిపి ఏపీకి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
విశాఖ: నగరంలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. చినగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్యను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమణయ్య సోదరుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ...