Home » Visaka
ఇంగ్లండ్తో విశాఖపట్నం టెస్టు మ్యాచ్లో యశస్వి జైస్వాల్ సెంచరీ సాధించి అదరగొట్టాడు. తన సెంచరీ ఇన్నింగ్స్లో యశస్వికి ఇది సరికొత్త రికార్డు కావడం విశేషం. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వంపై జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు విశాఖలో వేల ఎకరాలు ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని..
విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కబ్జాల గుప్పిట్లో విశాఖ భూమాతను బందీ చేసి రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమిని ఇవ్వలేక పోయారని, సీఎం జగన్ సిగ్గు పడాలని అన్నారు.
విశాఖ: మెగా డీఎస్సీ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాగా చేశారని, ఇప్పుడు ఎన్నికలు ఉన్నందువలనే డిఎస్సీ అని చెప్పి మళ్లీ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు విమర్శించారు.
విశాఖ: నగరంలో జన జాగరణ సమితి ప్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. శనివారం భీమిలిలో వైసీపీ ఆధ్వర్యంలో సిద్ధం పేరుతో ఎన్నికల సభ జరగనుందది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరవుతున్నారు.
విశాఖ: అంగన్వాడీ కార్యకర్తల సమ్మె దూకుడు పెంచింది. శనివారం నుంచి రాత్రి కూడా సమ్మె కొనసాగిస్తున్నారు. చలిలో టెంట్ల కింద అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె కొనసాగిస్తున్నారు. వారం రోజులపాటు రాత్రి కూడా సమ్మెలో కూర్చుంటామని స్పష్టం చేశారు.
విశాఖపట్నం: విశాఖలో దారుణం జరిగింది. ఓ బాలికపై పది మంది యువకులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. అత్యాచారం తరువాత షాక్లోకి వెళ్లిన యువతి ఒడిసాలోని స్వగ్రామానికి వెళ్లింది. ఆమె కనిపించడంలేదంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా...
పాడేరు జిల్లా: అల్లూరి పాడేరు జిల్లా, అరకులోయ సంతలో భారీ చోరీ జరిగింది. డుంబ్రిగూడ మండలం, అరకు సంతబయలు గ్రామంలో తొమ్మిది లక్షల నగదును దుండగులు చోరీ చేశారు.
విశాఖపట్నం: సీఎం జగన్ పాలనలో బాధితులుగా మారిన రాష్ట్ర ప్రజలకు తానున్నానన్న భరోసా కల్పించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం పరిసమాప్తం కానుంది.
అమరావతి: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆదివారం విశాఖలో పాదయాత్ర చేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు ముక్కలాటతో ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న జగన్..