• Home » Visakhapatnam

Visakhapatnam

Accident At Annadanam Event: అన్నదాన కార్యక్రమంలో విషాదం.. చిన్నారుల మీద పడ్డ గంజి

Accident At Annadanam Event: అన్నదాన కార్యక్రమంలో విషాదం.. చిన్నారుల మీద పడ్డ గంజి

వంట చేస్తున్న ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది. మరుగుతున్న గంజి 16 మంది చిన్నారులు, మహిళలపై పడింది. ఆ నొప్పి తట్టుకోలేక వారంతా విలవిల్లాడారు. గట్టిగా కేకలు పెట్టారు.

Veeranjaneya Swamy Criticizes Jagan: యాగి చేయాలనేదే జగన్ ఆలోచన.. మంత్రి ఫైర్

Veeranjaneya Swamy Criticizes Jagan: యాగి చేయాలనేదే జగన్ ఆలోచన.. మంత్రి ఫైర్

కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే ప్రభుత్వమని మంత్రి స్పష్టం చేశారు. వైసీపీ నేతలకు పీపీకి ప్రైవేట్ పరానికి అర్థం తెలియడం లేదని విమర్శించారు.

Visakhapatnam RTA: విశాఖలో ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ కొరడా

Visakhapatnam RTA: విశాఖలో ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ కొరడా

ప్రయాణికులపై అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు దాడుల్లో అధికారులు గుర్తించారు. కొన్ని బస్సులపై పరిమితి నుంచి రవాణా చేస్తున్నట్లు బయటపడింది.

Chandrababu On E-Governance: సాంకేతికతతో ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు: సీఎం చంద్రబాబు

Chandrababu On E-Governance: సాంకేతికతతో ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు: సీఎం చంద్రబాబు

పాలనలో డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ అత్యంత ముఖ్యమైన అంశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సాంకేతికతతోనే ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

Alluri District Murder: అల్లూరి జిల్లాలో దారుణం.. బీరు సీసాతో పొడిచి హత్య..

Alluri District Murder: అల్లూరి జిల్లాలో దారుణం.. బీరు సీసాతో పొడిచి హత్య..

అల్లూరు జిల్లాలో ఓ యువకుడి హత్య కలకలం సృష్టిస్తోంది. కొందరు దుండగులు బీరు సీసాతో పొడిచి యువకుడి హత్య చేశారు.

PVN Madhav: అక్టోబరు 2న రాష్ట్ర వ్యాప్తంగా ఖాదీ సంత..

PVN Madhav: అక్టోబరు 2న రాష్ట్ర వ్యాప్తంగా ఖాదీ సంత..

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు.

TDP Slams YSRCP: వైసీపీ చలో మెడికల్ కాలేజ్‌ పిలుపుపై టీడీపీ నేత ఫైర్

TDP Slams YSRCP: వైసీపీ చలో మెడికల్ కాలేజ్‌ పిలుపుపై టీడీపీ నేత ఫైర్

పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉన్నత విద్యను దూరం చేసింది జగన్ రెడ్డి అంటూ ఆరేటి మహేష్ బాబు వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేసి పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నది ఎవరో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

Chandrababu Vision 2047: ప్రతి ఇంటికీ ఫైనాన్స్ మినిస్టర్ మహిళలే

Chandrababu Vision 2047: ప్రతి ఇంటికీ ఫైనాన్స్ మినిస్టర్ మహిళలే

ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనలో భారత్ ను 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి నాలుగో ఆర్థిక వ్యవస్థకు తీసుకువచ్చారని... 2047 నాటికి నెంబర్ వన్ గా తయారవుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ ఫైనాన్స్ మినిస్టర్ మహిళలే అని అన్నారు.

Nirmala Sitharaman GST 2.0: వాళ్ల గురించి బూతులొస్తున్నాయ్.. నిర్మల ఘాటు వ్యాఖ్యలు

Nirmala Sitharaman GST 2.0: వాళ్ల గురించి బూతులొస్తున్నాయ్.. నిర్మల ఘాటు వ్యాఖ్యలు

మధ్యతరగతి ప్రజలకు కొత్త పన్ను విధానం చాలా ఊరటనిస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 5 పాలసీలు విధించుకున్నామని.. మధ్యతరగతి నిత్యావసరాలు, గృహోపకరణాలు, రైతులు, ఎంఎస్ఎంఈలు, దేశానికి ఉపయోగమైన సెక్టార్లని దృష్టిలో పెట్టుకొని స్లాబుల్లో మార్పులు తీసుకొచ్చామని వివరించారు.

JP Nadda: 14 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ

JP Nadda: 14 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై కేంద్రమంత్రి నడ్డా ప్రశంసలు కురిపించారు. ఎన్డీయే పాలనను బాధ్యత కలిగిన, స్పందించే పాలనగా అభివర్ణించారు. గత 11 ఏళ్ల మోదీ నాయకత్వంలో సమర్ధవంతమైన పనితీరుతోపాటు జవాబుదారీ ప్రభుత్వాన్ని అందించామని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి